ka paul

    టిక్కెట్లు అమ్ముకుంటున్నాడు: పవన్‌పై పాల్ సంచలన వ్యాఖ్యలు

    March 20, 2019 / 02:33 AM IST

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్.. నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. మరో స్థానం నుండి కూడా పోటీ చేస్తానన్న పాల్.. 22వ తేదీన ఉదయం 10గంటలకు నామినేషన్ వేయనున్నట్లు వెల్లడించారు. ఈ సంధర్భంగా చంద్రబా�

    కె.ఏ.పాల్‌కు షాక్.. ఊపిరి పీల్చుకున్న వైసీపీ

    March 10, 2019 / 08:04 AM IST

    ఒకే రకమైన గుర్తులతో పార్టీలకు వచ్చే తిప్పలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ట్రక్కు, కారు గుర్తుల మధ్య ఇటువంటి ఇబ్బంది తలెత్తడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ గుర్తును తొలగించింది. ఇప్పుడు అదే మాదిరిగా తమకు ఇబ్బంది కలుగుతుందనే భావనతో వ�

    జగన్ దోచుకున్న లక్ష కోట్లు ఇస్తే ఏపీ కష్టాలు తీరతాయి : కేఏ పాల్

    January 30, 2019 / 02:43 PM IST

    హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ మరోసారి వైసీపీ అధినేత జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు లక్ష కోట్లు

    నా హత్యకు కుట్ర : సీపీని కలిసిన కేఏ పాల్

    January 22, 2019 / 11:29 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డిలపై ప్రముఖ మతబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, జగన్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. వారిద్దరూ తన హత్యకు కుట్ర పన్�

    బాబు, జగన్ పార్టీలకు డిపాజిట్లు రావు

    January 17, 2019 / 07:18 AM IST

    నియోజకవర్గానికి రూ.100కోట్లు : కేఏ పాల్ సంచలనం

    January 7, 2019 / 04:07 PM IST

    రాజమండ్రి: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. 10వేల మంది ఓటర్లను పార్టీలో చేర్పించిన వారికే పార్టీ టికెట్ ఇస్తామన్నారు. పార్టీలో వెయ్యి మందిన�

10TV Telugu News