Home » ka paul
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ చీఫ్ జగన్, ప్రధాని మోడీలపై విరుచుకుపడ్డారు. తనకు అనుకూలమైన వ్యక్తులను గెలిపించడానికి ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా కుట్రలు పన్నారని కేఏ పాల్ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్
ఇది చూడడానికి, కనిపించడానికి చాలా చిన్న ప్రాబ్లమ్.. అయితే అనుకున్నంత చిన్న ప్రాబ్లం మాత్రం కాదు ఇది.
తనను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, తనపై దాడి చేసేందుకు జగన్ మనుషులను పంపించారిని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. భీమవరంలో తనపై అర్ధరాత్రి 12.45 నుంచి ఒంటి గంట మధ్యలో అభిమానులం అంటూ వచ్చిన కొందరు తనపై దాడికి యత్నించారని, వ�
అమరావతి: తమ పార్టీ బి ఫామ్ లను టిడిపి ,వైసీపీ దొంగలించాయని, ఎన్నికలను వాయిదా వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరో మారు ఏపి ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూR
ఢిల్లీ : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అభ్యర్థుల పేర్లతో ఉన్న 35 మంది అభ్యర్థులు తమ పార్టీ వారు కాదని స్పష్టం చేశారు. వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులను చంద్రబాబే నిలబెట్టారని ఆరోపించారు. తాను
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్లకు ఆమోదం లభించింది.నరసాపురం లోక్ సభ,అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిగా పాల్ దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. మంగళవారం(మార్చి-26,2019) సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీల�
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు గట్టి షాక్ తగిలింది. నామినేషన్ల గడువుకు సోమవారం చివరితేదీ కావడంతో భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కేఏ పాల్ అక్కడికి వెళ్లారు. అయితే నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధి�
విజయవాడ: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వరాల జల్లు కురిపించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే బ్యాంకుల్లో ఎలాంటి రుణాలున్నా మాఫీ చేస్తామని
తన విచిత్రమైన చేష్టలతో.. విచిత్రమైన హావభావాలు వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాశాంతి తరుపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేఏ పాల్