Home » ka paul
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సెన్సేషన్ అవుతుందని ఇండస్ట్రీలో ఒక టాక్ బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన తీసే సినిమాలకంటే కూడా సోషల్ మీడియా....
తెలుగు రాష్ట్రాల రాజకీయాల తీరుపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. ఈ శనివారం ఉదయం హైదరాబాద్ లో.. ప్రముఖులంతా తన పార్టీలో చేరబోతున్నారని కామెంట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ పిటీషన్ వేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని, ఉక్కు కర్�
ka paul: కేఏ పాల్… ప్రపంచానికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఎందుకంటే ఒకప్పుడు సొంత విమానాలతో ప్రపంచం మొత్తం చుట్టేసిన వ్యక్తి ఆయన. అగ్రరాజ్యం అమెరికా నుంచి చిన్న దేశం క్యూబా వరకు అన్ని దేశాల అధ్యక్షులను క్షణాల్లో కలిసిన వ్యక్తి. ఆయ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై కేఏ పాల్ మండిపడ్డారు. బీజేపీతో జనసేన కలవడాన్ని తప్పుపట్టారు. సీఎం జగన్ పై నిందలు వేయొద్దని పవన్ కు హితవు పలికారు. కాపులు,
తాజాగా విడుదల చేసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోడలు జ్యోతి వర్మపై కంప్లైంట్ చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా తమ ఫోటోలను మార్ఫింగ్ చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంద�
వర్మ సినిమా ఫ్లాప్..ఒక పిచ్చి సినిమా తీశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వర్మకు ముంబైలో సినిమాలు లేవు..ఇక్కడ లేవన్నారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం స్కైప్లో మీడియ
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చిక్కులు వదలడం లేదు. ఒక చిక్కు తొలగిపోయిందని అనుకున్న క్రమంలో మరో చిక్కు వచ్చి పడుతోంది. ప్రధానంగా ఆయన తెరకెక్కిస్తున్న అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా రచ్చ రచ్చ చేస్తోంది. ఇటీవలే హైకోర్టుకు ఎక్కిన వివాదం ఇ�
రామ్ గోపాల్ వర్మ అంటే గుర్తొచ్చేది పబ్లిసిటీ, తర్వాత గుర్తొచ్చేది ఎవరో ఒకరిని గెలికి తన ప్రచారానికి వాడేసుకుంటాడు అనే విషయం. అవును ఎప్పుడూ కాంట్రవర్శీలకు కేరాఫ్గా నిలిచే వర్మ ఇప్పుడు కేఏ పాల్ను గెలికేశాడు. గెలకడం కూడా అలా ఇలా కాదు గట్ట�
కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోయేవారా? అని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షడు కేఏ పాల్. నేను శాపం పెడితే నాశనం అయిపోతారని, గొడవలొద్దని కేఏ పాల్ హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ శాంతిమార్గంలో కలసిరావాలని, తెలంగాణలో 23 �