Home » Kabul school
అఫ్ఘనిస్తాన్లో అత్యంత దారుణం జరిగింది. ఒక విద్యా సంస్థపై జరిపిన ఆత్మాహుతి బాంబు దాడిలో వంద మందికిపైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది గాయపడ్డారు. ఘటన దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి.
అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రమూక రెచ్చిపోయింది. మంగళవారం (ఏప్రిల్ 19,2022)రెండు పాఠశాలలపై ఆత్మాహుతి దాడికి పాల్పడగా ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు. 20మంది గాయపడ్డారు.