Home » kadapa
విధి నిర్వహణలో పోలీసులు ఒకో సారి ప్రాణాలకు సైతం తెగించి పోరాడాల్సి వస్తోంది. కొన్ని సంఘటనలు సినిమా టిక్ గా అనిపించినా పోలీలుసు ధైర్యంతో పోరాడుతూనే ఉంటారు. కడప జిల్లా పులివెందులలో అచ్చు సినిమా సీన్ లో జరిగినట్టే జరిగింది శుక్రవారం నాడు. అక్�
కడప జిల్లా కమలాపురం మండలం యర్రగుడిపాడులో విషాదం చోటు చేసుకుంది. అల్లుడి వేధింపులు తట్టుకోలేక మామ బాబురెడ్డి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోతూ సెల్ఫీ వీడియో తీసి తన చావుకు కారణం తన అల్లుడు సురేష్ రెడ్డి కారణమని సెల్ఫోలో వ
ఏపీ రాష్ట్రంలో శానిటైజర్ తాగుతూ…చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి రక్షించుకొనేందుకు ఉపయోగిస్తున్న శానిటైజర్ మత్తుకు ఉపయోగిస్తున్నారు కొంతమంది. మత్తుకు బానిసైన కొంతమంది..దీనిని నీళ్లలో కలుపుకుని తాగి ప్రాణాలు వదు�
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులుగా భావిస్తున్నవ్యక్తులకు నోటీసులు పంపించారు. గత 10 రోజులుగా నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఉండి విచారణ చేపట్టిన అధికారులు ఈ రోజు తమ మకాం �
ఏపీలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి YS Viveka కేసులో కీలక అడుగు పడింది. ఏడాదిగా మిస్టరీ వీడని వివేకా హత్య కేసులో CBI రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు.. Kadapa SP భేటీ అయ్యారు. కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీన
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితో ఆరోగ్య శ్రీ వర్తింపు పథకం నేటి నుంచి 6 జిల్లాలకు (Kadapa, Kurnool, Prakasam, Guntur, Vizianagaram, Visakhapatnam) విస్తరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ 2020, July 16వ తేదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో ప్ర�
కడప జిల్లాలో ఓ యువతి ప్రేమ పెళ్లి ఆమె తండ్రి ప్రాణాలు తీసింది. ఎర్రగుంట్ల శాంతినగర్ కు చెందిన హేమలత అనే యువతి గత నెల 25న కులాంతర వివాహం చేసుకుంది. ఇందుకు హేమలత తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో హేమలత పోలీసులను ఆశ్రయించింది. తండ్రి ప్రభాకర్ నుంచి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి కడప జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఇడుపులపాయకు వెళ్తున్నారు. కడప జిల్లా పర్యటనలో ఆయన
అప్పు ఇచ్చిచావుకొని తెచ్చుకున్న చందంగా మారింది ఒక రిటైర్డ్ ఉద్యోగి పరిస్ధితి. రాజకీయ నాయకుడికి అప్పుఇచ్చి…డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ వ్యక్తిని హతమార్చాడా నాయకుడు. కడపజిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో ఈ దారుణం జరిగింది. �
కరోనా నివారణకు వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. నర్సులు ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ కొంతమంది.. వైద్య సిబ�