Home » kadapa
red sandalwood smuggler basha bhai: ఎర్రచందనం స్మగ్లింగ్ వెనకున్నది బాషా భాయేనా..? తమిళ కూలీలతో ఎర్రచందనం దుంగలను నరికించి.. వాళ్లతోనే స్మగ్లింగ్ చేయించాడా..? కూలీల కారును హైజాక్ గ్యాంగ్ వెంబడించేలా చేసింది కూడా అతడేనా..? ఈ ప్రశ్నలన్నీంటికి సమాధానం దొరికింది. ఈ మొత
Kadapa Red Sandal smugglers death case : కడప ఎర్రచందనం స్మగ్లర్ల మృతి పోలీసులకు తలనొప్పిగా మారింది. వల్లూరు మండలం గోటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని మృతి చెందిన ఐదుగురు తమిళ కూలీలను గుర్తించడంలో ఆలస్యం జరుగుతోంది. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలన�
Bashabhai Arrest : కడప జిల్లా గోటూరు రోడ్డు ప్రమాదంలో ప్రధాన సూత్రధారి అయిన బాషా భాయ్ను పోలీసులు అరెస్టు చేశారు. లోకల్ గ్యాంగు ఇచ్చిన సమాచారంతో..బెంగళూరులో భాషా భాయ్ ను అరెస్టు చేశారు. బెంగళూరు కేంద్రంగా భాషాభాయ్ స్మగ్లింగ్కు పాల్పడుతున్నట్లు పోలీ
Road Accident in kadapa district: కడప జిల్లాలో సోమవారం తెల్లవారు ఝూమున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు వారంతా ఎర్రచందనం స్మగ్లర్లుగా పోలీసులు గుర్తించారు. కడప-తాడిపత్రి రహదారిపై వల్లూరు మండలం గోటూరు వద్ద టిప్పర్ డీజిల్ ట్యాంక్ ను ట�
rama subba reddy: కడప జిల్లా రాజకీయాల్లో జమ్మలమడుగు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లో గుర్తింపు పొందిన పొన్నపురెడ్డి కుటుంబం మొన్నటి ఎన్నికల తర్వాత వైసీపీలోకి చేరింది. రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి
film distributor kindap: భూ వివాదంలో ఏకంగా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. బాధితుడి నుంచి కోట్ల రూపాయల విలువైన భూమి పత్రాలపై బలవంతంగా సంతకాలు తీసుకొని వదిలేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కొడుకు కొండారెడ్డికి.. ఫిల్మ్ డిస్ట్
మాజీ మంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిన్న(సెప్టెంబర్ 23,2020) ఇద్దరు కీలక వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించిన సీబీఐ అధికారులు… ఇవాళ(సెప్టెంబర్ 24,2020) పులివెందులకు చెందిన ఏడుగురిపై
కడప జిల్లాలో గొల్లపల్లి వంక బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి దగ్గరున్న ఓ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. అకస్మాత్తుగా బ్రిడ్జిపై భారీ రంధ్రం ఏర్పడింది. దానిపై ప్రయాణిస్తున్న వారు గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో 2020, సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం
ఏపీ సీఎం జగన్ ఇంట విషాదం అలుముకుంది. జగన్ పెద్దమామ పెద్ద గంగిరెడ్డి కన్నుమూశారు. గంగిరెడ్డి.. జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డికి పెద్దనాన్న అవుతారు. గంగిరెడ్డి వయసు 78 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెద్ద గంగిరెడ్డి.. పులివెంద�
కడప జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంట కలిసి పోతోంది. దానికి ఇటీవల కాలంలో ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి కోవకు చెందిన సంఘటనే కడప జిల్లా ముద్దనూరు మండలంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంకు చెందిన డ్రైవర్ గా పనిచేసే ఒక వ్యక్తిని దొంగత�