Home » kadapa
మేయర్ ఎన్నిక అనివార్యమన్న ప్రచారం నేపథ్యంలో.. టీడీపీ ఇప్పటికే పోటీ చేయబోమని చెప్పింది.
ఇంకో పదేళ్లకు పైగానే పవర్ ఉండేలా వ్యూహాలు రచిస్తున్న సీఎం చంద్రబాబు..జగన్ అడ్డా పులివెందులలో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
జగన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాటి నుంచి ఆయనతోనే ప్రయాణించిన నేతల్లో ఆ మాజీ ఎమ్మెల్యే ఒకరు.
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తోంది. అయినా వైసీపీ అలర్ట్ అవ్వట్లేదన్న ఆరోపణలు సొంత పార్టీలో బలంగా వినిపిస్తున్నాయి.
ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని పార్టీ నేతల్లో టాక్ నడుస్తోంది.
యువనేత నారా లోకేశ్ జోడు పదవులు వదులుకోవాలని చెప్పిన మాట కూడా భూపేష్కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందంటున్నారు.
ఒక్కో టేబుల్ కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కించనున్నారు. కౌంటింగ్ కు దాదాపు 150 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.
కూటమి పార్టీలన్నీ తమ బలాన్ని పెంచుకోవడానికి కడపనే పిచ్గా ఎంచుకుంటున్నాయి. బీజేపీ అయితే రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది.
ఇప్పుడు కూటమిలో మరో మిత్రపక్షం వంతు అన్నట్లుగా ఉంది. బీజేపీ కూడా కడప నుంచే తన కార్యాచరణకు రెడీ అవుతోంది.
ప్రభుత్వం ఎన్ని కుటిల పన్నాగాలు పన్నినా వేలాదిగా ప్రజలు, రైతులు తరలివచ్చారని చెప్పారు.