Home » kadapa
కడప : జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్లో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల జంప్లు కావడం..విబేధాలు పొడచూపడం వంటివి అధిష్టానానికి తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆకే�
’వచ్చే అసెంబ్లీకి నేనంటే నేనంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి’ పోటీ పడుతున్నారు.
ఏపీ రాష్ట్రం కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరులను టీడీపీ నుంచి గెంటేసి కలకలం రేపారు చంద�
మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పోటీపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.
కుటుంబంలో చిచ్చు పెట్టిన చాటింగ్ భార్యా భర్తల మధ్య విభేదాలు.. భర్త చావును కూడా పట్టించుకోని భార్య సోషల్ మీడియాతో ఏర్పడుతున్న సరికొత్త బంధాలు.. అనాధలుగా మారుతున్న చిన్నారులు హైదరాబాద్ : టెక్నాలజీని మిస్ యూజ్ చేసుకుంటున్న క్రమంలో ఎన్నో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా ముగియటంతో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలో మొక్కు తీర్చుకున్నారు.
శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఏపీ ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆఖరి రోజుకు చేరుకుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి బుధవారం చివరిరోజు �
కడప : ఓ షాపు ముందు మహిళలు భారీగా క్యూలో నిల్చున్నారు. ఎందుకంటారా చౌకధరలో ఇస్తున్న చీరల కోసం. కడప కోటిరెడ్డి సర్కిల్ లోని ఓ వస్త్ర దుకాణం ప్రారంభించి మూడేళ్లైన సందర్భంగా బంపర్ ఆఫర్ పెట్టింది. కేవలం రూ.9కే చీర అంటూ ప్రకటించి ఆకట్టుకుంది. దీంతో జన
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయల మొదలైన ఆయన పాదయాత్ర 2019 జనవరి 9 న ముగుస్తుంది. ప్రస్తుతం ఆయన 335వరోజు శ్రీకాకుళంజిల్లా పలా�