Home » Kakatiya Canal
ఈత సరదా ప్రాణాలమీదకు తెచ్చింది. కాకతీయ కెనాల్లో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతయ్యారు.
ప్రసాద్, రేవంత్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో వెల్లుల్లి వెళ్తున్నారు. ప్రమాదవశాత్తు కారు కాకతీయ కాల్వలో పడిపోయింది. కల్వర్ట్ సైడ్ వాల్ ను ఢీకొట్టి.. కాల్వలో పడిపోయింది.
ఒక్క కారు ప్రమాదం. ఎన్నో అనుమానాలు. సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే బంధువులు 20 రోజులుగా కనిపించకపోయినా.. ఎక్కడా అలజడి లేదు. సడెన్గా కాలువలో శవాలై తేలిన తర్వాత
కరీంనగర్ జిల్లా..తిమ్మాపూర్ మండలం ఆలగనూరు సమీపంలో కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చిన కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కారులో మృతి చెందిన నారెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబం మిస్సింగ్ విషయంలో వారి గుమాస్తా నర్శింగ్ కొత్త విషయాలను వె
కరీంనగర్ జిల్లా కాకతీయ కాల్వలో కారు బయటపడటం అందులో 3 మృతదేహాలు ఉండటం సంచలనమైంది. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంధువులు కావడం
కరీంనగర్ జిల్లా..తిమ్మాపూర్ మండలం ఆలగనూరు సమీపంలో కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చింది. అలా కొట్టుకొచ్చిన కారులో మూడు మృతదేహాలు ఉన్నాయి. రెండు మృతదేహాలు అని పోలీసులు మొదట్లో భావించారు. కానీ కారును కాలువ నుంచి గట్టుపైకి వెలికి తీసిన తర�
కరీంనగర్ జిల్లా ఆలగనూరు కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చింది. అలా కాలువో కొట్టుకొచ్చిన కారులో రెండు మృతదేహాలు ఉన్నాయి. కాలువలో కొట్టుకొచ్చిన కారును చూసిన స్థానులు పోలీసులకు సమచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నా�
ఉరకలేసే నీటిని చూస్తే ఎవ్వరైనా సరే మైమరచిపోతారు. ఆ నీటిలో ఊత కొట్టాలని ఉబటాపడతారు. కానీ ఆ ఉత్సాహం ప్రాణాలు తీయొచ్చు. అటువంటి ప్రమాదాలకు కేంద్రంగా మారింది కరీంనగర్ జిల్లాలోని కాకతీయ కెనాల్. సరదాగా ఎంజాయ్ చేద్దామని ఈ కాకతీయ కెనాల్ లోకి దిగిన �