Home » Kakatiya Medical College
కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి మృతి కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ప్రీతి మృతికి కారణమైన హానికర ఇంజెక్షన్ ఏంటనే అంశంపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. టాక్సికాలజీ రిపోర్టుతో ప్రీతి మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ప్రీతి శరీరంలో �
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మెడికో ప్రీతి కేసులో విచారణ కొనసాగుతోంది. మరోవైపు తన కూతురు ప్రీతిది ఆత్మహత్య కాదు హత్యే అంటున్నారు తండ్రి నరేందర్. ప్రీతి మరణంపై సమగ్ర విచారణ జరగాలని డీజీపీని కోరారు నరేందర్. నిందితులకు కఠిన శిక్ష పడాలని డ�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డాక్టర్ ప్రీతి కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ప్రీతి కేసు విచారణ కీలక మలుపు తీసుకుంటోంది. విచారణ నివేదికలతో అనస్థీషియా డిపార్ట్ మెంట్ హెచ్ ఓడీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కౌన్సిలింగ్ లో హెచ్ఓడీ నాగ�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ మెడికో ప్రీతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి ఘటనపై పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు అందింది. దీని ద్వారా ప్రీతిది హత్యా? ఆత్మహత్యా? అనే దానిపై నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రీతి కేసులో ఇది ఆస�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ మెడికో ప్రీతి కేసులో కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) అధికారిపై వేటు పడింది. కేఎంసీ అనస్థీషియా హెచ్ఓవీ నాగార్జున రెడ్డి బదిలీ అయ్యారు. కేఎంసీ నుంచి భూపాలపల్లికి బదిలీ అయ్యారు. ఈ మేరకు వైద్య శాఖ ఉత్తర్వుల
మెడికో ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటన విడుదల చేశారు. ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హా�
సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. 5 రోజుల క్రితం పాయిజన్ ఇంజెక్షన్ తీసుకున్న ప్రీతి.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్తీషియా విభాగంలోని పీజీ చదువుతున్న వైద్య విద్యార్థి ప్రీతి, కాలేజీలో సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుని విషమ పరిస్థితిలో ఆసుపత్రిలో చేరింది. అయితే ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ చిక�
మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో పురోగతి కనిపిస్తోంది. వరంగల్ ఎంజీఎంలో నలుగురు సభ్యుల కమిటీ సమావేశమైంది. 70 మందిని విచారించిన కమిటీ 100 పేజీలతో నివేదిక తయారు చేసింది. ఈ నివేదికను డీఎంఈకి అందించారు ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చం�
ఈ కేసు విషయంలో పోలీసులు స్పందించలేదన్నది అవాస్తవమని అన్నారు. ప్రీతి తండ్రికి పోలీసులతో ఉన్న పరిచయాల వల్ల ముందుగా వ్యక్తిగత సహాయం తీసుకున్నారని, ఆ వెంటనే పోలీసులు స్పందించారని తెలిపారు. ఈ కేసుపై ఇంకా ఎంక్వైరీ చేస్తున్నామని, మరింత మంది విద్�