-
Home » Kakinada
Kakinada
కాకినాడ భారీ పేలుడు ఘటన.. ప్రభుత్వానికి జగన్ కీలక డిమాండ్
భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని జగన్ అన్నారు.
కాకినాడ భారీ పేలుడు ఘటన.. చనిపోయిన వాళ్లు వీరే
సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో ఈ పేలుడు సంభవించింది. శనివారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది.
కాకినాడ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి.. హోంమంత్రికి కీలక ఆదేశాలు
విజయనగరం నుంచే ఉన్నతాధికారులతో మాట్లాడారు చంద్రబాబు. ప్రమాదానికి గల కారణాలు, ప్రస్తుతం అక్కడ అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు.
కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. 23 మంది మృతి.. పంట పొలాల్లో ఎగిరిపడ్డ శరీర భాగాలు
వేట్లపాలెంకి 2 కిలోమీటర్ల దూరంలో పచ్చని పొలాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్.. ప్రపంచం మొత్తం కాకినాడ వైపు చూస్తుంది- సీఎం చంద్రబాబు
2027 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని తెలిపారు. కాకినాడ నుంచి విదేశాలకు గ్రీన్ అమోనియా సరఫరా అవుతుందన్నారు.
ఏపీకి భారీ పెట్టుబడి.. కాకినాడలో ప్రపంచంలోనే అతి పెద్ద పరిశ్రమ.. ప్రయోజనాలు ఇవే
ఈ ప్రాజెక్ట్ తో పాటు కాకినాడలోనే సుమారు 2వేల కోట్ల వ్యయంతో 2 గిగావాట్ల సామర్థ్యం గల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ ను కూడా ఏఎం సంస్థ ఏర్పాటు చేస్తోంది.
ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? ఈ మార్గాల్లో మరికొన్ని ప్రత్యేక రైళ్లు..
ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్.. ఇక బీ కేర్ ఫుల్.. అక్కడ దుకాణాలన్నీ మూసివేత
కాకినాడ దగ్గర తీరం దాటే ఆవకాశం ఉంది. ఇందుకు నాలుగు గంటలు సమయం పట్టే ఆవకాశం ఉంది.
స్కూళ్లకు 5 రోజులు సెలవులు.. వణికిస్తున్న తుపాను.. ఏపీ ప్రభుత్వం అలర్ట్..
ఏలూరు, పల్నాడు జిల్లాల్లోనూ వరుసగా రెండు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
Andhra Pradesh: మనవరాలి వయసున్న బాలికపై అత్యాచారం.. పోలీసుల నుంచి తప్పించుకుని నిందితుడు ఆత్మహత్య
ఆ సమయంలో నారాయణరావు చెరువులో దూకాడని పోలీసులు చెప్పారు.