Kakinada

    తూ.గో. జిల్లా పోలీస్ శాఖలో కలకలం రేపుతున్న సస్పెన్షన్లు

    July 27, 2020 / 07:19 PM IST

    తూర్పుగోదావరి జిల్లాలో సబ్‌ ఇన్‌స్పెక్టర్ల సస్పెషన్లు పోలీస్‌శాఖలో కలకలం రేపుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి కొందరు.. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం మరికొందరు చేస్తోన్న ఓవరాక్షన్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు. గడిచిన

    కరోనా పరీక్షల కోసం పడిగాపులు…12 గంటలైనా పట్టించుకోని అధికారులు

    July 20, 2020 / 11:56 PM IST

    కాకినాడ జీజీహెచ్ లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనా పరీక్షల కోసం అనుమానితులు పడిగాపులు పడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఎదురుచూస్తున్నా అధికారులెవరూ పట్టించుకోలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాల

    యువతిని ఎరగా వేసి యువకుడి హత్య 

    June 26, 2020 / 02:08 AM IST

    భూ వివాదాల నేపధ్యంలో యువతిని ఎరగా పంపించి యువకుడిని హత్య చేసిన ఉదంతం తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఆరు నెలల తర్వాత ఈ దారుణం  ఆలస్యంగా  వెలుగు చూసింది. కాట్రేని కోన మండలం చెయ్యేరుకు చెందిన రామకృష్ణ అనే యువకుడికి

    కాకినాడలో కరోనా కలకలం…విదేశాల నుంచి వచ్చిన నలుగురు

    March 23, 2020 / 05:22 PM IST

    ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు కలవరపెడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని సత్యప్రసన్న నగర్ లో కరోనా వైరస్ కలకలం రేపింది.

    కోరిక తీర్చమని కోడలికి వేధింపులు…కొడుకు చేతిలో హత్య

    March 17, 2020 / 10:28 AM IST

    కూతురుతో సమానమైన కోడలిపై కన్నేశాడు ఓ మాఁవగారు. తండ్రిలా  రక్షించాల్సినవాడే కామంతో కాటేశాడు. కోడుకులేని సమయం చూసి  చేయి పట్టుకుని బలాత్కారం చేయబోయాడు. తన భార్యపై తండ్రి వేధింపులు తెలిసిన కొడుకు తండ్రిని హత్య చేశాడు.

    ఏసీ విక్రయాల్లో సిండికేట్ల ఆగడాలు..షాపు యజమానిపై గొడ్డలితో దాడి

    March 10, 2020 / 09:45 AM IST

    తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏసీ షాపు యజమాని భార్గవ్‌పై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు కొందరు దుండగులు.  భార్గవ్ పై ఏసీ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు కొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చి దాడికి పాల్పడ్డాడు. ఏసీ అమ్మకాల విషయంలో సిం�

    భర్తకు విడాకులు ఇవ్వకుండానే ప్రియుడితో తాళి కట్టించుకున్న ఇల్లాలు

    February 25, 2020 / 12:03 PM IST

    భర్త ఉండగానే ప్రియుడితో తాళి కట్టించుకుంది ఓ ఇల్లాలు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్త హత్యకు సహకరించింది. కేసు విచారణలో దొరికిపోయి జైలు పాలయ్యింది.   తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గొడారిగుంట దుర్గానగర్ లో ఫిబ్రవరి 19న  లార�

    భార్య కళ్లెదుటే లారీ డ్రైవర్ దారుణ హత్య

    February 20, 2020 / 03:59 AM IST

    తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో లారీ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుడారిగుంటలో తన ఇంట్లో ఉన్న నక్కా బ్రహ్మానందం అనే వ్యక్తిని దుండగులు కత్తులతో నరికి చంపారు. ముఖానికి మాస్క్‌లు ధరించి భార్య కళ్ళెదుటే  దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డార�

    యువనటుడు ఉదయ్‌కిరణ్‌ హఠాన్మరణం

    February 15, 2020 / 05:40 AM IST

    యువనటుడు నండూరి ఉదయ్‌కిరణ్‌ (34) కాకినాడలో శుక్రవారం రాత్రి మరణించాడు..

    విశాఖ రాజధాని ప్రజలు కోరుకోలేదు.. ఢిల్లీ వెళ్లింది అందుకే : పవన్ కళ్యాణ్

    January 14, 2020 / 12:43 PM IST

    ఏపీ రాజధాని రగడపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. పాలన ఒకే చోట ఉండాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరించాలని పవన్ స్పష్టం చేశారు. విశాఖ రాజధాని ప్రజలు కోరుకున్నది కాదని.. వైసీపీ నేతలు కోరుకున్నదని పవన్ అన్నారు. రాజధానిపై అందరికి ఆమోదయ�

10TV Telugu News