Home » Kakinada
vayu gundam : వాయుగుండం కోస్తాంధ్ర వైపు దూసుకొస్తోంది. మరో 12గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారనుంది. నర్సాపురం, విశాఖ, కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం కాకినాడకు తూర్పు ఆగ్
Sravani Kondapalli dies : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. సాయి కృష్ణా రెడ్డి, దేవరాజ్ రెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. 2020, సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం ఉదయం నుంచి ఇద్దరినీ ప్రశ్నించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. తర్వ�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసులో పోలీసులు కీలక విచారణ చేపట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి బయల్దేరిన సాయి, శ్రావణి కుటుంబసభ్యులను ఎస్సార్నగర్ పోలీసులు విచారించనున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు�
TV actor Sravani suicide case : బుల్లి తెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి రావడం లేదు. మిస్టరీగా మారిన ఈ కేసులో శ్రావణి చేసిన వీడియోలు ఒక్కొక్కటి వీడియోలు బయటకు వస్తున్నాయి. శ్రావణిని వేధించింది సాయి ? లేక దేవ్ రాజా ? అనేది తెలియరావడం లేదు. ఎస్ఆర్ నగర్ పోలీసు
కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో దారుణం జరిగింది. తాళి కట్టిన భార్యని డంబెల్ తో కొట్టి చంపబోయాడు కాకినాడకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి శ్రీను. డంబెల్తో భార్యను కొట్టే ముందు శ్రీను….. కుమార్తెను 100కు ఫోన్ చేసుకో అని చెపుతూ భార్య తలపై డంబెల్తో కొ�
టీవీ నటి శ్రావణి సూసైడ్ కేస్లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. టిక్టాక్ను అడ్డుపెట్టుకొని దేవరాజ్ అమ్మాయిలను వేధించినట్లు పోలీసులు గుర్తించారు. పలువురు అమ్మాయిలతో దేవరాజ్ ప్రేమాయణం నడిపినట్టుగా గుర్తించారు. ఒకరికి తెలియకుండా మ�
TV actress Sravani : టీవీ ఆర్టిస్ట్ శ్రావణి సూసైడ్ కేసు గంటకో మలుపు తిరుగుతోంది. తాజాగా కేసులో తెరపైకి RX100 సినిమా నిర్మాత ఆశోక్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. టిక్టాక్లో పరిచయమైన దేవరాజ్రెడ్డి వేధింపులు తట్టుకోలేక జూన్లోనే అతనిపై శ్రావణి ఎస్ఆ�
అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాగణంలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం ఎలా జరిగింది? 62 ఏళ్ల చరిత్ర కలిగిన రథం అగ్ని ఎలా ఆహుతైంది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా? లేక ఎవరైనా ఆకతాయిల పనా ? తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర
కరోనా బారిన పడిన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆరోగ్యం విషమించింది. అత్యవసర చికిత్స కోసం ఎమ్మెల్యే దొరబాబును బెంగుళూరు తరలించాలని డాక్టర్లు చెప్పారు. దాంతో వెంటనే ఆయనను ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదివారం(సెప్టెంబర్
రాజకీయాల్లో ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి.. మళ్లీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మారడం చాలా కామన్. చలమల శెట్టి సునీల్ కూడా ఈ కామన్ సూత్రాన్నే ఫాలో అయ్యారు. గత ఎన్నికల ముందు వరకూ వైసీపీలో ఉన్నా ఆయన.. జగన్కు సన్నిహితంగా ఉండేవారు. అలాంటి వ్యక్తి సడన్గా