Kakinada

    ఖబడ్దార్ కేసీఆర్.. ఏపీపై దాడులు చేయలేవ్ : సీఎం చంద్రబాబు

    March 17, 2019 / 01:33 PM IST

    ఖబడ్దార్ కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ పైన దాడులు చేయలేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

    టీడీపీ నాకు అన్యాయం చేసింది: వైసీపీలో చేరిన తోట దంపతులు

    March 13, 2019 / 05:25 AM IST

    అమరావతి : టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు కాకినాడ ఎంపీ  తోట నరసింహం దంపతులు. తోట నరసింహం దంపతుల్ని  వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతు..పార్టీ కోసం ఎంతో కమిట్ మెంట్ తో పనిచ

    జగన్ సెటైర్ : బాబుకి దేవుడు ముందే సినిమా చూపించాడు

    March 11, 2019 / 01:47 PM IST

    ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ నిప్పులు చెరిగారు. దొంగ ఎన్నికల సర్వేలు చేయించడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. ఈ విషయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో

    ఒక్కసారి అధికారం ఇవ్వండి : అవినీతి లేని పాలన అందిస్తా

    March 11, 2019 / 11:26 AM IST

    కాకినాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అధికారం ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ జగన్ కోరారు. వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి లేని, స్వచ్ఛమైన పాలన అందిస్తామన్నారు. సంక్షేమ

    మురళీమోహన్‌కు ఏమైంది..?

    March 6, 2019 / 01:42 PM IST

       రాజమహేంద్రవరం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ ఏకంగా సీన్‌లో ఉండడం లేదని చెప్పేయడంతో పాలకపార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడింది. కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. సినీ ప్రముఖుడు, ఎంపీ మురళీ మ�

    టీడీపీ గూటికి వైసీపీ కీలకనేత సునీల్.. కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ!

    March 1, 2019 / 09:16 AM IST

    ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు మారే నేతలు ఎక్కువయ్యారు. ఇప్పటికే పలువురు అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష వైసీపీలోకి వెళ్లగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో కీలకంగా ఉన్న నేత చలమలశెట్టి సునీల్ తెలుగుదేశం గూటికి చేరారు. ఇవాళ �

    కాకినాడ రూరల్ రాజకీయం : గెలుపుపై అన్ని పార్టీల ధీమా

    February 18, 2019 / 01:57 PM IST

    కాకినాడ రూర‌ల్‌లో రాజ‌కీయం వేడెక్కింది. ఎన్నికల్లో మూడు పార్టీలు హోరాహోరీగా త‌ల‌ప‌డేందుకు సిద్ధమ‌వుతున్నాయి. గ‌తంలో ప్రజారాజ్యం జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేకు గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని జ‌న‌సేన‌, వైసీపీ ప‌ట్టుద‌ల‌గ�

    కాక రేపుతున్న కాకినాడ : ఎంపీ సీటుపై ఉత్కంఠ  

    January 28, 2019 / 09:56 AM IST

    తూర్పు గోదావరి :  కాకినాడలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. కాకినాడ నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై అన్ని పార్టీల్లోనూ….ఉత్కంఠ రేపుతోంది. మూడు పార్టీల నేతలు…క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతు, కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కాకి

    ఏపీలో రాష్ట్రపతి పాలన : బీజేపీ సీక్రెట్ ఆపరేషన్

    January 21, 2019 / 02:28 PM IST

    ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా..? రాష్ట్రపతి పాలనను తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోందా..? చంద్రబాబును అధికారంలో లేకుండా చేసి.. రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుందా..?

    చంద్రబాబుపై కేసుపెట్టిన బీజేపీ మహిళానేత

    January 7, 2019 / 08:16 AM IST

    చంద్రబాబుతో ప్రాణభయం ఉందంటూ కేసు పెట్టిన బీజేపీ మహిళా నేత

10TV Telugu News