Home » Kakinada
ఖబడ్దార్ కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ పైన దాడులు చేయలేవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతి : టీడీపీ గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు కాకినాడ ఎంపీ తోట నరసింహం దంపతులు. తోట నరసింహం దంపతుల్ని వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతు..పార్టీ కోసం ఎంతో కమిట్ మెంట్ తో పనిచ
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ చీఫ్ జగన్ నిప్పులు చెరిగారు. దొంగ ఎన్నికల సర్వేలు చేయించడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. ఈ విషయం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో
కాకినాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అధికారం ఇవ్వాలని ఆ పార్టీ చీఫ్ జగన్ కోరారు. వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతి లేని, స్వచ్ఛమైన పాలన అందిస్తామన్నారు. సంక్షేమ
రాజమహేంద్రవరం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ ఏకంగా సీన్లో ఉండడం లేదని చెప్పేయడంతో పాలకపార్టీ ఇప్పుడు పునరాలోచనలో పడింది. కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. సినీ ప్రముఖుడు, ఎంపీ మురళీ మ�
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు మారే నేతలు ఎక్కువయ్యారు. ఇప్పటికే పలువురు అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష వైసీపీలోకి వెళ్లగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో కీలకంగా ఉన్న నేత చలమలశెట్టి సునీల్ తెలుగుదేశం గూటికి చేరారు. ఇవాళ �
కాకినాడ రూరల్లో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల్లో మూడు పార్టీలు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో ప్రజారాజ్యం జయకేతనం ఎగురవేసింది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేకు గట్టి పోటీ ఇవ్వాలని జనసేన, వైసీపీ పట్టుదలగ�
తూర్పు గోదావరి : కాకినాడలో పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. కాకినాడ నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై అన్ని పార్టీల్లోనూ….ఉత్కంఠ రేపుతోంది. మూడు పార్టీల నేతలు…క్లారిటీ ఇవ్వకపోవడంతో నేతు, కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కాకి
ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా..? రాష్ట్రపతి పాలనను తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోందా..? చంద్రబాబును అధికారంలో లేకుండా చేసి.. రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుందా..?
చంద్రబాబుతో ప్రాణభయం ఉందంటూ కేసు పెట్టిన బీజేపీ మహిళా నేత