Kakinada

    పదవుల కోసం కాదు..ప్రజల కోసం : పవన్ దీక్ష విరమణ

    December 12, 2019 / 12:45 PM IST

    ప్రజల కోసం పుట్టింది జనసేన. పదవుల కోసం కాదు..రైతుకు పట్టం కట్టేందుకు జనసేన ఉంది..పంటను పండించే రైతును ఎవరూ పట్టించుకోవడం లేదు..అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకినాడలో 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం రైతు సౌభాగ్య దీక్ష చేశారు. ఉదయం 8గంటలక�

    పవన్‌ దీక్షకు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక దూరం

    December 12, 2019 / 02:45 AM IST

    జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ దీక్షకు జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున తాను హాజరుకాలేక పోతున్నట్టు ఆయన పవన్‌కు వివరణ ఇచ్చారు.

    పవన్ కళ్యాణ్ దీక్ష : రైతు సమస్యలపై పోరాటం

    December 12, 2019 / 02:02 AM IST

    కాకినాడ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టబోయే రైతు సౌభాగ్య దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం(డిసెంబర్ 12,2019) JNTU ఎదురుగా ఉన్న ఖాళీ

    వీడని మిస్టరీ : 3 రోజులైనా లభించని చిన్నారి దీప్తిశ్రీ ఆచూకీ

    November 25, 2019 / 03:47 AM IST

    తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఏడేళ్ల చిన్నారి దీప్తిశ్రీ అదృశ్యం కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు నిర్ధారించిన

    దీప్తిశ్రీ హత్య కేసు : మృతదేహం కోసం విస్తృతంగా గాలింపు

    November 24, 2019 / 09:55 AM IST

    కాకినాడలో బాలిక దీప్తిశ్రీ హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది. దీప్తిశ్రీని సవతి తల్లి శాంతికుమారి కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు.

    బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన సవతి తల్లి

    November 24, 2019 / 03:20 AM IST

    కాకినాడలో కిడ్నాపైన ఏడేళ్ల బాలిక దీప్తిశ్రీ కేసు మిస్టరీగా మారింది. దీప్తిశ్రీని చంపి కాలువలో పడేసినట్లు శాంతికుమారి పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

    ఏ క్షణమైనా కూలొచ్చు : భాస్కర్ అపార్ట్ మెంటు వాసులకు హెచ్చరిక

    September 21, 2019 / 04:51 AM IST

    తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఒకవైపు ఒరిగిన ఐదంతస్థుల భాస్కర్‌ అపార్ట్‌మెంట్‌ ను ఖాళీ చేయించారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. భవనంలోనికి ఎవరినీ అనుమతించ వద్దని ఆదేశించారు. ఇళ్లలో విలువైన సామాగ్రి ఉందని.. బయటకు తెచ్చుకునేందుకు అవకాశం

    కాకినాడలో కుంగిన ఐదు అంతస్తుల బిల్డింగ్

    September 19, 2019 / 12:37 PM IST

    తూర్పు గోదావరి కాకినాడలో టెన్షన్.. టెన్షన్.. వాతావరణం ఏర్పడింది. కాకినాడ పట్టణంలోని దేవి మల్టీప్లెక్స్ దగ్గరలో ఐదు అంతస్తుల అపార్ట్ మెంట్ వెనుక భాగం కుంగిపోయింది. వెనుక భాగంలో మూడు పిల్లర్లు శిథిలమయ్యాయి. దీంతో ఐదు అంతస్తుల భవనం పక్కకు ఒరిగ�

    వేసవి రద్దీ కోసం 10 ప్రత్యేక రైళ్లు

    May 8, 2019 / 03:42 AM IST

    సమ్మర్ హాలిడేస్ కావడంతో అంతా జర్నీ బాట పట్టారు. పిల్లలకు సెలవులు రావడంతో సరదాగా గడిపేందుకు పేరెంట్స్ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రయాణాలకు అంతా రైళ్లనే సెలెక్ట్  చేసుకుంటున్నారు. దీంతో వేసవిలో అనూహ్యంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెర�

    బహుముఖ ప్రజ్ఞాశాలి:వింజమూరి అనుసూయదేవి కన్నుమూత 

    March 24, 2019 / 05:25 AM IST

    అమెరికా : ప్రముఖ జానపద, శాస్త్రీయ లలిత సంగీత గాయని వింజమూరి అనసూయదేవి కన్నుమూశారు. అనసూయదేవి గత కొంతకాలంగా వయసుకు సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతు తన 99వ ఏట  అమెరికాలోని హ్యుస్టన్‌లో మృతి చెందారు. 1920 మే 12న కాకినాడలో జన్మించిన అనసూయదేవి.. ప్రము�

10TV Telugu News