Home » Kala Bhairava
ఈ ఫొటోలో ఉన్న క్యూట్ పిల్లలు ఇద్దరూ ఇప్పుడు ఒకరు హీరోగా, మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు.
ఆస్కార్ వేదిక పై నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కాలభైరవ.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ వేశాడు. ఆ పోస్ట్ చుసిన ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీంతో కాలభైరవ సారీ చెబుతూ పోస్ట్ పెట్టాడు.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం 'RRR' సినిమాలోనే నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అయ్యి చరిత్ర సృష్టించడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అందుకున్న మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ప్రతిష్టాత్�
95వ ఆస్కార్ అవార్డుల్లో అందరు అనుకున్నట్లే నాటు నాటు సాంగ్ ఆస్కార్ అందుకుంది. RRR ఆస్కార్ గెలుచుకోవడం పై చిరు హర్షం వ్యక్తం చేస్తూ మూవీ టీంని అభినందించాడు. అయితే ఈ విజయాన్ని చరణ్ కి మాత్రమే..
అందరూ అనుకున్నట్లే నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుచుకుంది. దీంతో RRR టీంని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పురస్కారం ముగిసింది. ఈరోజు ఉదయం లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాగా ఈ ఏడాది ఆస్కార్స్ లో ఒక సినిమా దాదాపు ఆస్కార్స్ ని కైవసం చేసుకుం�
ఆస్కార్ నిరీక్షణ ముగిసింది. నేడు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో అట్టహాసంగా మొదలైన 95వ ఆస్కార్ అవార్డుల్లో RRR, 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ అందుకున్నాయి. ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాన్ని నిర్మించిన గునీత్ మోంగా..
లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ప్రపంచ తరాల మధ్య ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఆస్కార్ వేదిక పై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ 'నాటు నాటు' సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉందని అందరికి తెలిసిన విషయమే. అయితే పర్ఫార్మెన్స్ పూర్తీ అవ్వ
మార్చి 12న ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో నాటు నాటు సాంగ్ డాన్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందని తెలిసిన దగ్గర నుంచి.. ఈ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ అండ్ చరణ్ ఇవ్వబోతున్నారా? అనే ఒక క్యూరియాసిటీ మొదలయింది. తాము పర్ఫార్మ్ చేయడం లేదని ఇటీవల ఎన్టీఆర్ తేల్
Rajamouli told Reason behind not to Donate Plasma: దర్శకధీరుడు రాజమౌళి, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలోనే తాము కరోనా వైరస్ను జయిస్తామని, ప్లాస్మాను దానం చేసి కరోనా వారియర్స్గా నిలుస్తామని తెలియజేసిన సం�