-
Home » kalaburagi
kalaburagi
Karnataka : ఇద్దరు భార్యల నుంచి భరణం కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి
అతనో వ్యవసాయ కూలి. 40 ఏళ్ల క్రితం ఇద్దరు మహిళల్ని పెళ్లి చేసుకుని విడిపోయాడు. ప్రస్తుతం పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆర్ధికంగా స్థిరపడిన భార్యలిద్దరి నుంచి భరణం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రస్తుతం ఈ కేసు ఆసక్తికరంగా మారింది.
Vulcan Salute : కర్ణాటకలో పిల్లలకు ‘వల్కాన్ సెల్యూట్’ నేర్పిన ప్రధాని మోదీ.. వల్కాన్ సెల్యూట్ అంటే…
ప్రధాని మోదీ ఎక్కువగా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. తాజాగా కర్నాటకలో ఎన్నికల ప్రచార సమయంలో కూడా పిల్లలతో సరదాగా సంభాషించారు. ఈ సందర్భంలో వారికి 'వల్కాన్ సెల్యూట్' ఎలా చేయాలో నేర్పారు.
Sharana Basaveshwara : శరణ బసవేశ్వర జాతర రథోత్సవానికి భారీగా పోటెత్తిన భక్తులు
కలబురగిలో 18వ శతాబ్దపు పండితుడు,సన్యాసి, ప్రఖ్యాత శరణ బసవేశ్వర జాతర రథోత్సవానికి భక్తులు భారీగా పోటెత్తారు. రథోత్సవ ఊరేగింపులో వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
Anti Rape Footwear : ‘అత్యాచారం నిరోధక పాదరక్షలు’ తయారు చేసిన విద్యార్థిని ..
10th class చదువుతున్న విజయలక్ష్మి బిరాదార్ అనే విద్యార్ధిన లైంగిక వేధింపులకు గురి చేస్తున్న పోకిరిగాళ్లనుంచి రక్షణ కోసం ‘యాంటీ రేప్ ఫుట్ వేర్’ తయారు చేసింది.
Karnataka : ప్రియుడితో భార్య పారిపోయిందని పిల్లల్ని చంపిన భర్త
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేరే ప్రియుడితో పారిపోయిందని మనస్తాపం చెందిన వ్యక్తి తన ఇద్దరు పిల్లల్ని హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
DTC On Karnataka BusAccident : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు.. కచ్చితంగా స్పీడ్ లిమిట్ పాటించాలి- డీటీసీ పాపారావు
ప్రమాదం చిన్నదే. అయితే, బస్సులోని డీజిల్ ట్యాంకులో మంటలు అంటుకోవడంతో ఇంతటి దారుణం జరిగిపోయిందన్నారు.
KCR On Karnataka BusAccident : కర్నాటక బస్సు ప్రమాదం.. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ వాసులు మరణించడం పట్ల కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల సంతాపం తెలిపారు.
Bus Accident: బస్సు ప్రమాద ఘటనలో మా సిబ్బంది తప్పిదం లేదు: ఆరెంజ్ ట్రావెల్స్
కర్ణాటకలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాదీలు మరణించిన సంగతి తెలిసిందే. గోవా నుంచి ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సు హైదరాబాద్ వస్తుండగా బస్సు ట్రక్కును ఢీకొంది.
karnataka bus accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం- 8 మంది హైదరాబాదీలు మృతి
కర్ణాటకలో ఈ రోజు తెల్లవారు ఝూమున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. వారంతా హైదరాబాద్ కు చెందిన వారుగా తెలుస్తోంది. కలబురిగి జిల్లా కమలాపుర పట్టణ శివారులో ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ట్రక్క్ ను ఢీ కొటట్టంతో ఈ ప్రమాదం జరిగింది.
Hijab Row: పరీక్ష రాసేందుకు స్టూడెంట్ను హిజాబ్తో అనుమతించిన టీచర్ సస్పెండ్
ర్ణాటకలోని కాలాబురాగీ జిల్లాలో హిజాబ్ అంశంపై మరో టీచర్ సస్పెండ్ అయ్యారు. గురువారం పరీక్ష జరుగుతున్న సమయంలో హిజాబ్ ధరించి రాసేందుకు అనుమతించిందామె.