Home » kalaburagi
బళ్లారీలో కూడా 2021, మే 19వ తేదీ బుధవారం నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. జిల్లా యంత్రాంగం ఐదు రోజులు పాటు సంపూర్ణ లాక్డౌన్కు ఆదేశాలను జారీ చేసింది.
అందరి చూపు అయోధ్య వైపు నెలకొంది. కోట్లాను మంది ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టం కాసేపట్లో ప్రారంభం కానుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పూజా కార్యక్రమం పాల్గొననున్నారు. భూమి పూ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భయం పట్టుకుంది. కరోనా పేరు వింటే చాలు వణికిపోతున్నారు. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ మహమ్మారి. లక్షల మందిని మంచాన పడేసింది. వేలాది మందిని బలితీసుకుంది. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ రూపంలో క�
చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కరోనా కేసుల సంఖ్య 127కు చేరింది. భారత్ లో ఇప్పటివరకు మూడు కరోనా మరణాలు సంభవించాయి. గత వారం… కర్ణాటకలోని కలబుర్గికి చెందిన 74ఏళ్ల వృద్ధుడు కరోనా సోకి మరణించిన విషయం తెల�
డాక్టరు కావాలనుకున్న చిన్ననాటి కలను ఆ యువకుడు సాకారం చేసుకున్నాడు. తానోకటి తలిస్తే దైవమొకటి తలచిందన్న చందంగా యుక్త వయస్సులో ఉండగా చేసిన తప్పుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. తెలిసీ తెలియని వయస్సులో ఏర్పడిన స్నేహం అక్రమ సంబంధానికి ద�
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మోటారు వాహాన చట్టం పట్ల వాహానదారులకు అవగాహాన కల్పించే దిశలో భాగంగా కర్ణాటక పోలీసులు వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. వాహానదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడిపే విధంగా కొత్త నిబంధన అమల్లోకి తేనున్నారు.