Home » Kaleshwaram project
ఆశ్చర్యకరమైన రీతిలో అనుమతికి ముందే కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన వివిధ పనులను కాంట్రాక్టర్ లకు కేటాయించినట్లు కాగ్ రిపోర్టులో ప్రస్తావించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నిధుల గోల్మాల్ నిజంగా బయటపడాలంటే, ప్రాజెక్టు మొత్తం మీద జరిగిన ఖర్చు మీద, ప్రాజెక్టులో భాగమైన అన్ని ప్యాకేజీల మీద సమగ్ర విచారణ జరపాలన్నది సుస్పష్టం.
హైదరాబాద్లోని ఇరిగేషన్ కార్యాలయం జలసౌధలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు.
ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారు? దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ లాభం కంటే కూడా నష్టమే ఎక్కువని ప్రభుత్వం భావిస్తోంది. రీడిజైనింగ్ చేసి ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు చేపట్టాలని మంత్రుల మాటలను బట్టి తెలుస్తోంది. మరి ప్రాణహిత ప్రాజెక్టు చేపడితే.. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థిత�
మేడిగడ్డ బ్యారేజ్ 1.25 మీటర్ల మేర కుంగింది.. క్రాక్ వెడల్పు 150 ఎంఎం టు 250 మధ్యలో ఉంది.. నిన్నటి నుంచి ప్రైవేట్ ఏజెన్సీ..
ఈ ప్రాజెక్టుపై అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించడంతో, ఏఏ లొసుగులు బయటకు రానున్నాయనే ఆందోళన కొందరిలో మొదలైంది.
లీడర్లు ప్రాజెక్టులు డిజైన్ చేస్తే అట్లనే ఉంటది అంటూ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దోషులపై సీఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీకి పిటిషన్ వేసిన నిరంజన్