Home » Kaleshwaram project
గత సర్కార్ వైఫల్యాలను తవ్వితీస్తూ.. అవే బీఆర్ఎస్పై పోరాటానికి అస్త్రాలుగా మలుచుకుంటున్నారు. కేసీఆర్ను టార్గెట్ చేయడంతోపాటు.. నాటి సర్కార్లో ఏం జరిగింది? చెప్పింది ఏంటి? చేసిందేమింటి? రాష్ట్రానికి జరిగిన మేలెంత? నష్టం ఎంత? అన్నది
L&T ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ప్రపంచంలో అతి పెద్ద ప్రాజెక్టుకు నాణ్యత లేని ఇసుక వాడారు. ఇంజనీర్లు చెప్పినా సీఎం కేసీఆర్ వినకుండా ప్రాజెక్టు నిర్మాణం చేసినందుకే ఇలా జరిగింది. Kishan Reddy
బీఆర్ఎస్ కు బీజేపీ, ఎంఐఎం సహకరిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కు పూర్తి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ ను గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటు ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరో లేఖ రాసింది. కేంద్ర జలశక్తి శాఖ కమిటీ ప్రాజెక్టు ఆదివారంలోగా ఘటనపై తాము కోరిన సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాణికి నీళ్లిచ్చామని దొర చెప్తుంటే.. సాగుకు చుక్క నీరు లేక కాలువల పొంటే బోర్లు వేసుకొనే దుస్థితి రైతులది.(YS Sharmila)
T Jeevan Reddy : బీజేపీ, బీఆర్ఎస్ మైత్రి బంధానికి ఇంతకంటే ఏం చెప్పాలి? ఉద్యోగాల భర్తీ కూడా పూర్తి చేయలేదు.
Harish Rao Thanneeru : అందుకే దేశ ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి దించి మూలన కూర్చోబెట్టింది.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. ఇలాంటి ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవడం సిగ్గుచేటు. నిధులు ఇవ్వకపోయినా జాతీయ హోదా ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్ట్ మైండ్ బ్లోయింగ్, అద్భుతం అని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ ప్రతినిధులు అన్నారు.