Home » Kaleshwaram project
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భజలాలు గణనీయంగా పెరిగాయి. భూగర్భంలో వేల అడుగుల లోతుల్లో ఉన్న పాతాళ గంగమ్మను ఉబికుబికి పైకి తెచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో సరికొత్త రికార్డ్ నమోదైంది. కన్నెపల్లి పంప్ హౌజ్లో 11 మోటార్లు ఒకేసారి రన్ చేసి 22 పంపుల ద్వారా నీటిని ఎత్తి పోశారు అధికారులు.
ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టుల్లోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుని రిజర్వాయర్లను నింపుతూ.. గోదావరి నీళ్లు చుక్క కూడా వృథా పోకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లదే అని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఆర్థిక మాంద్యంతో అల్లాడుతున్న తెలంగాణ ఖజానాకు.. ఈసారైనా కేంద్రం నుంచి భరోసా దక్కుతుందా? తెలంగాణ పథకాలను భేష్ అంటున్న కేంద్రం.. వాటికి ఆర్థిక సాయాన్ని అందించడంలో పెద్ద మనసు చూపుతుందా? కేంద్ర బడ్టెట్పై తెలంగాణ సర్కార్ పెట్టుకున్న �
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సర్కార్ షాకిచ్చింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపింది.
కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2లో నిర్మించిన మోటర్ల ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది. గాయత్రి 8వ ప్యాకేజీలోని చివరి మోటార్ ట్రయల్ సక్సెస్ అవడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు.. అద్భుతమైన ఇంజనీరింగ్ న�
కాళేశ్వరం ప్రాజెక్టుపై శాసనమండలిలో హాట్ హాట్ చర్చలు జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ సభ్యుడు జీవన్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేలాయి. సెప్టెంబర్ 14వ తేదీ శనివారం మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాలేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జర�
పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో అడుగు పడింది. ప్రాజెక్టులోని 6వ ప్యాకేజీలోని 3,4 మోటార్ల వెట్ రన్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఓ వైపు బ్యారేజీలు…మరోవైపు టన్నెళ్లు, గ్రావిటీ కెనాల్స్ నిర్మాణాలు చి�
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో కీలకఘట్టం ఆవిష్కృతం అయ్యింది. రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేసిన భారీ మోటర్లలో మొదటి మోటర్ వెట్ రన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 24వ తేదీ బు�
తెలంగాణను సస్యశ్యామలం చేయలన్న ధృఢ సంకల్పంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇవాళ కీలక ఘట్టం ఆరంభమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ప్యాకేజీ-6 లోని పంపుల వెట్ రన్ను ప్రభుత్వం నిర్వహించింది. సీఎం ఆదేశాల మేరకు అధికార�