Home » Kaleshwaram project
కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే.
కేసీఆర్.. లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు.
కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎందుకు ప్రాణహిత చేవెళ్ల కట్టలేదని హరీష్ రావు ప్రశ్నించారు.
ప్రపంచంలో అద్భుతం అని న్యూయార్కులో కాళేశ్వరం ప్రాజెక్టును ఆవిష్కరణ చేశారు. తాజ్ మహల్ వంటి అద్భుతాన్ని అందరూ వెళ్లి చూద్దాం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
మేడిగడ్డ బ్యారేజీ సందర్శకు రావాలని ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల సభ్యులను ఆహ్వానించారు.
మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా వెళ్లనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంపై ప్రభుత్వం ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది.
13వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ మాట్లాడుతూ..
గత ప్రభుత్వం అప్పులు కట్టడానికి కూడా అప్పులు చేసిందన్నారు. ధనిక రాష్ట్రాన్ని ఆగం చేశారని మండిపడ్డారు.