Home » Kalyandurg
మ్యానిఫెస్టోలోని 99శాతం హామీలను అమలు చేశామన్నారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు.
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీలో ఈ కొత్త తరహా రాజకీయం కొంప ముంచే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
టీడీపీ టికెట్లు ఆశించిన భంగపడిన పలువురు నాయకులు నిరసనలు దిగుతున్నారు.
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన తొలి జాబితాపై అసమ్మతి రేగింది. పలు నియోజకవర్గాల్లో ఆశావహులు నిరసనలకు దిగుతున్నారు.
కల్యాణదుర్గం టీడీపీ టికెట్ తనకే ఖరారైందని ప్రముఖ కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు.
కళ్యాణ దుర్గం: దేశంలో నరేంద్ర మోడీ పాలన వల్ల ధనవంతులకే లాభం చేకూరిందని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీలకే లాభం చేకూరిందని, మోడీ కి సామాన్యుల బాధలు పట్టవని ఆయన విమర్శించారు. అనంతపురం జిల్లా కళ్యాణ�