Home » kanakamedal ravindrakumar
రాజధాని తరలింపు నిర్ణయం సరికాదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్లు ఖర్చు పెడితే రూ.53 వేల కోట్ల సంపద వస్తుందన్నారు.