Home » Kancha Gachibowli Land Issue
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెబుతున్న ప్రభుత్వం దీనిపై పోస్టులు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తోంది.