Home » Kancheepuram
బస్సులో పెద్ద సౌండ్ తో పాటలు పెట్టినందుకు న్యాయమూర్తి బస్సు కండక్టర్, డ్రైవర్ కు భారీ జరిమానా విధించారు. ప్రయాణీకుల ప్రశాంతత పాడు చేయవద్దు అంటూ మండిపడ్డారు.
ఉగాది రోజున తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గాయపడ్డ 16 మందికి ఆసుపత్రులో చికిత్స అందుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
తమిళనాడులోని కాంచీపురంలో దారుణం జరిగింది. ఓ కాలేజీ విద్యార్థినిపై ఆకతాయిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Viral Video : తమిళనాడులో విషాదం జరిగింది. ఆటో డ్రైవర్ను ట్రక్ టైర్ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.
మద్యం మత్తులో కత్తితో పొడవడానికి వచ్చిన ఓ భర్తను..భార్యే కడతేర్చింది. ఈ ఘటన కాంచీపురంలో చోటు చేసుకుంది. కాంచీపురం మల్లిగశెట్టి వీధిలో నౌషద్ (37), రేవతి (30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడున్నాడు. నౌషధ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తు�
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉత్తరమేరూర్ గ్రామంలోని చారిత్రాత్మక కుజాంబేశ్వర ఆలయంలో ఆలయ పునర్నిర్మాణ పనులు చేస్తుండగా.. 10శాతాబ్ధంలోని చోళ కాలం నాటి బంగారు నాణేలు, ఆభరణాల నిధి దొరికింది. ఎండోమెంట్ పరిధిలోకి రాని ఆలయంలో గర్భగుడ