Home » Kanpur
Kanpur students invent air purifier robot mission : భారత్ లో వివిధ రాష్ట్రాల్లో పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. రోజు రోజుకు దేశంలో గాలి కాలుష్యం పెరిగిపోతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు కాలుష్�
ఉత్తర్ప్రదేశ్ లోని కాన్పుర్ లో ఇద్దరు బాలికలు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు వీరికి పెళ్ళిచేసేందుకు నిరాకరించగా…వారు పరారై, పెళ్లి చేసుకున్నారు. కాన్పుర్ కి చెందిన రతి తివారీ, నందిని గౌతమ్ అనే ఇద్దరు బాలికలకు ఏడాది క్రితం ప�
పిల్లలకు అదనపు జ్ఞానం కోసం పాఠాలు చెప్పాల్సిన ఒక ప్రైవేటు మాస్టారు పిల్లలకు అశ్లీల వీడియోలు చూపించటం మొదలెట్టాడు. తల్లి తండ్రుల ఫిర్యాదుతో ప్రైవేటు మాస్టారును పోలీసులు అరెస్టు చేశారు. మధ్య ప్రదేశ్ లోని కాన్పూర్ లో నివసించే 10 ఏళ్ళ బాలుడు ఒక
ప్రియుడితో శృంగారంలో మునిగి తేలుతున్న కూతుర్ని చూసిన పేరెంట్స్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరినీ ఇంట్లో బంధించి ఇంటికి నిప్పు పెట్టి సజీవ దహనం చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని బందా జిల్లా లో ఈ దారుణం జరిగింది. బందా జిల�
తన స్వగ్రామమైన బీతూర్లో రౌడీ షీటర్ వికాస్ దుబేను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసుల బృందంపై గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత దుండగులు దాడి చేశారు. ఇళ్ల పైకప్పు నుంచి పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు సబ్ ఇన్స్పెక్�
ముంబై పేలుళ్ల సూత్రధారి జీలీస్ అన్సారీ దొరికాడు. జలీల్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లోని ఓ మసీదు నుంచి బయటకు వస్తుండగా అన్సారీని
దేశవ్యాప్తంగా సీఏఏ నిరసనలు వెల్లువెత్తి కర్ఫ్యూ విధించిన ప్రాంతంలో ఒక ముస్లిం యువతి వివాహానికి హిందువులందరూ మేమున్నామని అండగా నిలిచి దగ్గరుండి వివాహం జరిపించారు. ఈ సంఘటన యూపీలోని కాన్పూర్ లోని బకర్గంజ్ ప్రాంతంలో జరిగింది. స్ధానికంగ�
ఉత్తరప్రదేశ్ ఆందోళనలో ఓ రోజువారీ కూలీ ప్రాణాలతో పోరాడి మరణించాడు. కుటుంబానికి ఆధారంగా నిలిచిన ఆ యువకుడి చనిపోవడంతో 60ఏళ్లు పైబడ్డ పేరెంట్స్ తల్లడిల్లిపోతున్నారు. శుక్రవారం రాత్రి సమయంలో కాన్పూర్ లోని బేగంపూర్వా ప్రాంతానికి కూరగాయల బండిప�
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం(డిసెంబర్ 14,2019) కాన్పూర్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ పర్యటనలో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది. గంగా అటల్ ఘాట్ దగ్గర
ప్రధాని నరేంద్ర మోడీ పవిత్ర గంగానదిలో బోట్ రైడ్ చేశారు. ఉత్తర్ప్రదేశ్ బీజేపీ సీనియర్ నేతలు..ఎన్డీఏ మిత్రపక్ష నేతలతో పాటు మోడీ గంగలో విహరించారు. యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ డిప్యూటీ సీఎం స�