-
Home » Kanpur
Kanpur
ఆ బుడ్డోడు 1000/10... ఆ వీడియో తీసినోడు.. 0/1000.. గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
Kanpur Emotional Incident : కాన్పూర్లో గుండెలను పిండేసే ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోను తీసిన వ్యక్తిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
క్రికెట్లో విషాదం.. తేనెటీగల దాడిలో అంపైర్ మృతి.. మ్యాచ్ జరుగుతుండగానే..
తేనెటీగల దాడిలో అంపైర్ మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో చోటు చేసుకుంది.
రూ.10 కోట్ల లంబోర్గిని కారుతో కోటీశ్వరుడి కుమారుడు రచ్చ రంబోలా.. వాహనాలు ధ్వంసం.. పలువురికి గాయాలు
శివమ్ మిశ్రా అనే యువకుడు మద్యం మత్తులో కాన్పూర్ వీఐపీ రోడ్డుపై లంబోర్గిని రెవుయెల్టో కారును వేగంగా నడిపాడు.
ప్రేయసి ఇంట్లో బాక్సులో దాక్కున్న యువకుడు.. గాలిఆడక ఒక్కసారిగా..
ఓ మహిళ కుటుంబ సభ్యులు పనులకు వెళ్లారు. ఆ తర్వాత ఆమె తన ప్రియుడిని ఇంటికి పిలిచింది. అతడు మధ్యాహ్నానికి ఆమె ఇంటికి వచ్చాడు.
భార్యపై అనుమానం.. ప్లాన్ వేసి పట్టుకున్న భర్త.. ఆమెను చంపేసి పోలీస్ స్టేషన్కు ఏడుస్తూ వెళ్లి..
తనను చంపినా సరే తాను ఆ ఇద్దరు యువకులతోనే ఉంటానని శ్వేత చెప్పింది. దీంతో ఆమెను గొంతునులిమి చంపిన భర్త.. ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టాడు.
భారత్-ఏతో మ్యాచ్కు ముందు.. ఆస్ట్రేలియా పేసర్ హెన్రీ థోర్న్టన్కు ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చేరిక
ఆస్ట్రేలియా-ఏ జట్టుకు చెందిన పేసర్ హెన్రీ థోర్న్టన్ (Henry Thornton) కాన్పూర్లోని ఓ ఆస్పత్రిలో చేరాడు.
ఏం కొట్టారు భయ్యా.. ఆస్ట్రేలియా బౌలర్లను చితకబాదిన శ్రేయాస్ అయ్యర్, ప్రియాంష్ ఆర్య.. ఏకంగా 171 పరుగుల తేడాతో..
india A vs australia A : భారత్ -ఏ వర్సెస్ ఆస్ట్రేలియా -ఏ జట్ల మధ్య కాన్పూర్ వేదికగా జరిగిన తొలి అనధికారిక వన్డేలో..
ఎంతకు తెగించార్రా..! పాపం.. అదనపు కట్నంకోసం కోడలిని గదిలో వేసి పామును వదిలారు.. చివరిలో బిగ్ ట్విస్ట్..
కాన్పూర్లో దారుణం చోటుచేసుకున్నది. అదనపు కట్నం (Dowry Dispute) తేలేదని కోడలిని గదిలో బంధించిన అత్తమామలు.. అందులో పామును వదిలారు.
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు, పాకిస్తాన్పై జాలి చూపేది లేదు- యూపీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఉగ్రవాదులు, వారికి సహకరించే వారిని భారత్ ఒక విధంగా చూస్తుందన్నారు.
ఇదేందయ్యా ఇది.. టైమ్ మెషీన్తో వృద్ధుల వయసు తగ్గిస్తామని ఘరానా మోసం, రూ.35 కోట్లతో పరార్..
చివరికి తాను మోసపోయినట్లు గుర్తించిన ఓ కస్టమర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.