-
Home » . Karimnagar
. Karimnagar
JP Nadda: నేటి మధ్యాహ్నం కరీంనగర్ రానున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా
December 15, 2022 / 07:38 AM IST
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నేటితో ముగించనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.50 గంటలకు జేపీ నడ్డా హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం నుంచి కరీంనగర్ కు �