Home » Karnataka CM
సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు నెలకొంటాయని కర్నాటక మంత్రి రాజన్న కూడా ఈ మధ్య అన్నారు. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు ఖాయమని అధికార పార్టీలో విస్తృత చర్చ నడిచింది.
సామాజిక కార్యకర్త, న్యాయవాది టిజె అబ్రహం తన భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో ..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. అసెంబ్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లకోసం ఎన్నో హామీలు ఇస్తాం..
సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అతని ఇంటి ముందు చాలా వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో వృద్ధుడు తన వాహనాన్ని బయటకు తీయలేకపోయారు. ఈ రోజువారీ సమస్యతో ఇబ్బంది పడిన ఈ వృద్ధుడి సహనం చివరకు కట్టలు తెంచుకుంది.
1983 నుంచి శాసనసభ సభ్యుడిగా తాను ఉన్నానని, అప్పటి నుంచి రాజకీయాల్లో విలువలు కాపాడుకుంటూ వస్తున్నానని అన్నారు. జేడీఎస్ నుంచి బయటపడటానికి కారణాలు వేరే ఉన్నాయని అన్నారు
దళిత నాయకులంతా కలసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని పరమేశ్వర గుర్తు చేశారు. అప్పుడు పార్టీ కూడా ఆలోచిస్తుందని, రాష్ట్రంలో జరిగే పరిణామాలను జాగ్రత్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో దళితులు, బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి అ�
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంత్రులకు పోర్ట్ఫోలియోలను కేటాయించారు. ఆర్థికశాఖను తనవద్దే ఉంచుకున్నారు.
క్యాబినెట్ విస్తరణలో భాగంగా 24 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు వారి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విడుదల చేసిన తొలి జాబితాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
కేరళ సీఎం, సీపీఐ(ఎం) నేత పినరయి విజయన్ను ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించకపోవటంపై ఆ రాష్ట్రంలోని ప్రజాస్వామ్య కూటమి విమర్శలు సంధించింది.