Home » Karnataka CM Siddaramaiah
ఇప్పటికే ముడా స్కామ్ తో కర్ణాటక అట్టుడుకుతుండగా.. తాజాగా మరో కుంభకోణం వెలుగు చూడటంతో రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయాలు మరింత హీట్ ఎక్కనున్నాయి.
అపోజిషన్ అంటేనే ఇబ్బందులు తప్పవు. ఏ దేశమైనా.. ఏ రాష్ట్రమైనా.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతిపక్ష పార్టీ పరిస్థితి సముద్రానికి ఎదురొడ్డినట్లే ఉంటుంది. పైగా బలమైన నేతలను ఢీకొట్టి గెలవడం కూడా కష్టమే.
ఖర్గేకి చెందిన ట్రస్టుకు సర్కార్ అప్పనంగా భూములు కేటాయించిందన్న వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. దీంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోననే టెన్షన్ వెంటాడుతోంది.
సామాజిక కార్యకర్త, న్యాయవాది టిజె అబ్రహం తన భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో ..
స్థానికులకు ఏనుగులు ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఆ ఏనుగులను తిరిగి అడవిలోకి..
కర్ణాటకలోని ప్రైవేట్ కంపెనీల్లో గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాల్లో కన్నడిగులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది.
పరీక్షలు రాసి కాలేజీ బయటకు వచ్చిన నేహపై అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు ఫయాజ్. తీవ్ర గాయాలతో స్పాట్లోనే ఆమె ప్రాణాలు విడిచింది.
కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి విజయం సాధించటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ అవినీతి పాలతో వెనకేసిన డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు అంటూ విమర్శించారు.
నన్ను షర్టు విప్పి లోపలికి రమ్మన్నారు..ఇది అమానవీయం కదా..అంటూ భారత్ లో సనాతన ధర్మం గురించి వివాదం కొనసాగుతున్న క్రమంలో సీఎం సిద్ధ రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
శాసనసభా పక్షనేతగా ఎన్నికైన సిద్ధ రామయ్య ఈ నెల 20న మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.