-
Home » Karnataka Election Results
Karnataka Election Results
Telangana : బీజేపీకి బుద్ధి లేదు .. కాంగ్రెస్కు కామన్సెన్స్ లేదు : గుత్తా సుఖేందర్
బీజేపీ,కాంగ్రెస్ లపై సెటైర్లు వేశారు బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్..ఇంక మీరు మారరా? కర్ణాటక ఫలితాలు చూసికూడా బీజేపీ మత యాత్రలా? ప్రజల్లో చిచ్చు పెట్టటానికా..?
Karnataka CM Candidate : కర్ణాటక సీఎం అభ్యర్థిపై సస్పెన్స్.. అధిష్టానానిదే తుది నిర్ణయం, ఢిల్లీకి రావాలని సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ కు పిలుపు
ముందుగా సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ లతో వేర్వురుగా సమావేశం అయ్యారు. సుశీల్ కుమార్ షిండే టీమ్ సభ్యులు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదించనున్నారు.ఆ తర్వాత అధిష్టానం సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనుంది.
Sanjay Raut : ఇక మోదీ హవా ముగిసింది.. ఇప్పుడు విపక్షాల వేవ్ వస్తోంది : ఎంపీ సంజయ్ రౌత్
కర్ణాటక ప్రశాంతంగా, సంతోషంగా ఉందని అల్లర్లు ఎక్కడని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. 2024 లోక్సభ ఎన్నికలకు విపక్షాల సన్నాహాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
GVL Narasimha Rao : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్నస్థాయిలో సీట్లు రాలేదు : ఎంపీ జీవీఎల్ నరసింహారావు
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల మీద ప్రభావం చూపవన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఎక్కువ పార్లమెంట్ సీట్లను బీజేపీ గెలుచుకుందని తెలిపారు.
Minister KTR : కేరళ స్టోరీ సినిమాలాగే కర్ణాటక ఫలితాలు కూడా .. తెలంగాణలో అవి పనిచేయవ్ ..
కేరళ సోరీ సినిమాలాగానే కర్ణాటక రాష్ట్ర ఫలితాలు ఉంటాయిని కన్నడలో ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపవు అని అన్నారు. నీచమైన, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు అభినందనలు తెలిపారు.
CM M K Stalin : కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం .. సోనియా, రాహుల్ గాంధీలకు సీఎం స్టాలిన్ అభినందనలు
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
Karnataka Election Results: ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది.. ఖర్గే కుమారుడు
భారతీయ జనతా పార్టీ కోస్తా కర్ణాటక, బెంగళూరు మినహా మరెక్కడా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా గ్రామీణ కర్ణాటకలో అయితే ఆ పార్టీ ఎక్కడో ఒక చోట కానీ కనిపించలేదు. బెంగళూరులో పట్టున్న బీజేపీ.. అక్కడి కొంత ప్రభావం చూపగలిగింది
Yathindra Siddaramaiah : మా నాన్నే మరోసారి సీఎం కావాలి.. ఎందుకంటే : సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర
కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే తన తండ్రి సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి కావాలి. బీజేపీ అవినీతిని సరిచేసే సత్తా నా తండ్రికి మాత్రమే ఉంది.
GVL Narasimha Rao : కర్ణాటక ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు..
కాంగ్రెస్కి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి లేదు. ఇతర రాష్ట్రాలపై కర్ణాటక ఎన్నికల ప్రభావం ఉండదు. అసెంబ్లీలో కాంగ్రెస్ బలపడినా లోక్సభ ఎన్నికల్లో 28 స్థానాలు బీజేపీ గెలుచుకుంటుంది.