Karnataka govt

    Karnataka Govt : కేరళ, గోవా నుంచి కర్ణాటకకు వచ్చేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై ఆ రిపోర్టు అక్కర్లేదు..!

    February 18, 2022 / 11:37 AM IST

    దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రోజువారీ కరోనా కేసులు కూడా భారీగా తగ్గిపోయాయి.

    Hijab Row: ‘హిజాబ్‌కు లేదా కాషాయానికి ప్రభుత్వం దేనికీ సపోర్ట్ కాదు’

    February 9, 2022 / 04:14 PM IST

    కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోఖ తాము (ప్రభుత్వం) హిజాబ్ కు గానీ, కాషాయానికి గానీ దేనికీ సపోర్టింగ్ గా లేమంటూ వ్యాఖ్యలు చేశారు.

    ఐదు నగరాల్లో రైస్ ఏటీఎంలు, రేషన్ షాపుకు పోవాల్సినవసరం లేదు

    February 21, 2021 / 11:34 AM IST

    Rice ATMs in five cities : ఏటీఎంల నుంచి డబ్బులు ఎలా తీసుకుంటామో..అలాగే..రైస్ తీసుకోవచ్చు. త్వరలోనే రేషన్ బియ్యం, గోధుమలను పొందేలా ఆటోమెటిక్ గ్రెయిన్ డిస్సెన్సింగ్ మిషన్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. ఐదు నగరాల్లో పైలెట్ ప్రాజెక్టు �

    Night curfew‌పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న కర్నాటక

    December 24, 2020 / 07:26 PM IST

    Karnataka govt night curfew : కొత్త రకం కరోనా వైరస్ భారతదేశాన్ని మళ్లీ గడగడలాడేలా చేస్తోంది. బ్రిటన్‌ (britain) లో కొత్త వైరస్ (new Covid Strain) ప్రబలుతుండడం, వేగంగా విస్తరిస్తుండడంతో భారతదేశంలోని పలు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. పలు నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నాయి. అందులో భా

    విజృంభిస్తోన్న కరోనా..రిమాండ్ ఖైదీలకు సోకిన వైరస్

    April 25, 2020 / 09:11 AM IST

    కర్నాటకలో రిమాండ్ ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. రామనగర్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పాదరాయనపుర నిందితుల్లో 5 మదికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నిన్నటి వరకూ గ్రీన్ జోన్ లో ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లింది. కర

    భారత్‌లో తొలి కరోనా మృతి.. డిక్లేర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

    March 12, 2020 / 05:47 PM IST

    భారత్‌లో తొలి కరోనా మృతి నమోదైంది. కర్ణాటక వాసి హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి.. చనిపోయినట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇదే భారత్‌లో నమోదైన తొలి కరోనా మృతి కావడం విచారకరం. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన వ్యక్తి మరణంతోపాట

    జూరాలకు చేరిన కృష్ణమ్మ

    May 15, 2019 / 03:15 AM IST

    కర్ణాటకలోని నారాయణపుర ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసిన కృష్ణా జలాలు జూరాల ప్రాజెక్టు వద్దకు  మే 14వ తేదీ అర్ధరాత్రి చేరుకున్నాయి. కృష్ణా, మాగనూరు, మక్తల్, నర్వ, అమరచింత మండలాలను దాటుకుంటూ జూరాల వైపు పరుగులు తీసింది కృష్ణమ్మ. సాయంత్రం 4 గ�

    ఆపరేషన్ లోటస్ : బీజేపీ నయా ప్లాన్

    January 21, 2019 / 02:20 AM IST

    కర్నాటక : బిజెపి తన పట్టు వీడటం లేదు..ఆపరేషన్ లోటస్ అంటూ చేసిన ప్రయత్నం తుస్సుమన్నా..అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ కొత్త ప్లాన్ వేసింది. దీనికి తోడు కాంగ్రెస్ కూడా పూర్తిగా సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ ఆడుతుండటం..బిజెపి ప్రయత్నాలకు బలం చేకూర్చు�

    కర్నాటకలో కొత్త ప్రభుత్వం! : బీజేపీకి జై కొట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు

    January 15, 2019 / 10:17 AM IST

    కర్ణాటకలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. ఎలాగైనా కర్ణాటకలో అధికారం చేజిక్కుంచుకోవాలని బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది.మకరసంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఇద్దరు  స్వ�

10TV Telugu News