-
Home » Karnataka govt
Karnataka govt
ప్రభుత్వం కీలక నిర్ణయం.. సినిమా టికెట్ ధర రూ.200 దాటొద్దు..
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అసెంబ్లీలో హనీట్రాప్ దుమారం.. మంత్రులు సహా 48మంది నేతలపై వలపు వల.. సీడీలు, వీడియోలు కూడా..
గతవారం ఓ బీజేపీ నేతపై జరిగిన హనీట్రాప్ ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ..
వాహనదారులకు భారీ షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol Prices Hike : రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15న పెట్రోల్, డీజిల్పై పన్ను పెంచడంతో ఇంధన ధరలు రూ.3 పెరిగాయి. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కర్ణాటక ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Tunnel Raod in Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ నియంత్రణకు మెగా సొరంగ మార్గం.. 65 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు
ప్రస్తుతం మెట్రో సొరంగ మార్గం పలు చోట్ల ఉంది. అదే తరహాలో రోడ్డు మార్గాలకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు జార్కహోళి పేర్కొన్నారు. పీణ్యా-హెబ్బాళ, కేఆర్ పురం - హోసూరు మార్గాల్లో సొరంగం ఏర్పాటు చేయాల్సి ఉందని సూచించారు.
Supreme Court: ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. ముస్లిం రిజర్వేషన్లపై బొమ్మై ప్రభుత్వాన్ని తప్పు పట్టిన సుప్రీంకోర్టు
ముస్లింలు 100 సంవత్సరాలకు పైగా వెనుకబడ్డారని, వారిని వెనుకబడిన తరగతులుగా పరిగణించి ఓబీసీ కోటాలో 4 శాతం రిజర్వేషన్లను కల్పించారు. అయితే రాష్ట్రంలో లింగాయత్లు, వొక్కలిగాల ఆధిపత్య వర్గంగానే పరిగణించబడతారు. రాజకీయంగా వీరికి అత్యంత బలం ఉంటుంది.
Jayalalitha properties auction : వేలానికి జయలలిత ఆస్తులు .. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం
వేలానికి ‘అమ్మ’ జయలలిత ఆస్తులు సిద్ధంగా ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో జయలలితకు సంబంధించి ఏడు కిలోల బంగారం, వజ్రాభరణాలు, 600 కిలోల వెండి నగలు, 11వేల చీరలు, 750 జతల చెప్పులు, 131 సూట్ కేసులు, 10వందల40 వీడియో క్యాసెట్లు, ఇతర దుస్తులు, ఎ
Karnataka: మద్యం కొనుగోలు వయసును మూడేళ్లు తగ్గించనున్న ప్రభుత్వం.. 18 ఏళ్లు ఉంటే చాలట
వయసు విషయంలో అధికారులు గందరగోళానికి గురయ్యే పరిస్థితి పలు సందర్భాలలో తలెత్తిందట. బార్లకు వెళ్లే 21 ఏళ్ల లోపు వయసు ఉన్న యువత ఎలాంటి గుర్తింపు కార్డులు లేవంటూ మాట దాటవేస్తున్నారు. అయితే ఇప్పటికే యువత ఇష్టానుసారంగా మత్తులో తూలుతూ అనారోగ్యాని�
Sunny Leone Pic On TET Hall Ticket : టెట్ అభ్యర్థి హాల్ టిక్కెట్పై సన్నీ లియోన్ ఫోటో .. కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు
TEt అభ్యర్థి హాల్ టిక్కెట్పై సన్నీ లియోన్ ఫోటో ప్రింట్ చేయటంతో కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Karnataka Govt: ఏసీబీని రద్దు చేసిన కర్ణాటక ప్రభుత్వం.. ఇకపై అవినీతి కేసులన్నీ లోకాయుక్తకే
అవినీతి కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కర్ణాటక హైకోర్టు కూడా ఇదే రకమైన తీర్పు ఇచ్చింది.
Asaduddin Owaisi : వినాయక చవితికి మాంసం విక్రయాలు బంద్… తప్పుబట్టిన అసదుద్దీన్
బెంగళూరు మహానగరం పరిధిలో వినాయక చవితి సందర్భంగా మాంసం విక్రయాలు నిలిపివేస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31న ఎలాంటి మాంసం విక్రయించరాదని ఆదేశించింది. దీనిపై అసదుద్దీన్ మండిపడుతున్నారు.