Home » karnataka high court
తల్లిదండ్రులు ప్రమాదవశాత్తు మరణిస్తే.. పెళ్లైన కూతుళ్లకు కూడా ఇన్సూరెన్స్లో వాటా ఇవ్వాలని కర్ణాటక హై కోర్టు ఆదేశించింది. జస్టిస్ హెచ్పీ సందేశ్ ధర్మాసనం తాజా తీర్పునిచ్చింది.
హిజాబ్ ధరించడం మతపరమైన ఆచారంలో భాగం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లను విచారించేందుకు ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తెలిపా�
కర్ణాటక హై కోర్టు సంచలన తీర్పు
కర్ణాటకకు చెందిన ఒక మహిళ, తన భర్త లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
కర్ణాటకకు చెందిన ముస్లిం విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. హిజాబ్ వివాదంపై పలు వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు.. మంగళవారం తీర్పు విడుదల చేసింది. పిటిషనర్లకు వ్యతిరేకంగా
ఆదేశాల ఉన్నా కోర్టు విచారణకు గైర్హాజర్ అయిన ఇంజినీర్ ఇన్ చీఫ్ పై కర్నాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అధికారిని కోర్టు ఎదుట హాజరు పరచాల్సిందిగా
తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థులు హిజాబ్, కాషాయ కండువాల ప్రస్తావన తేవొద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రశాంతత నెలకొనాల్సిన అవసరం ఉందంది. సోమవారం నుంచి కాలేజీలు, స్కూళ్లు..
ఇకపై బస్సుల్లో ప్రయాణించే సమయంలో ఫోన్లలో పాటలు, వీడియోలు బయటకు వినిపించేలా ప్లే చేయడం నిషేధం విధించింది కర్నాటక ఆర్టీసీ.. హైకోర్టు ఆదేశాల మేరకు కర్నాటక ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
2027లో సుప్రీంకోర్టుకు మొట్టమొదటి మహిళా సీజీఐ రానున్నారు. ఖాళీగా ఉన్న 9 మంది న్యాయమూర్తుల పోస్టుల జాబితాను కొలీజియం ఆమోదించినట్టు తెలిసింది.
తనను అరెస్ట్ చేయరని గ్యారంటీ ఇస్తే 24 గంటల్లోగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్దమేనని ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి మంగళవారం కర్ణాటక హైకోర్టుకు తెలిపారు.