-
Home » karnataka high court
karnataka high court
Karnataka high court: పెళ్లి చేసుకున్నవారే కాదు.. సహజీవనం చేసేవారూ ఈ చట్టం కింద కేసువేసి మీ పార్ట్నర్కి శిక్షపడేలా చేయొచ్చు..
సెక్షన్ 498ఏలో భర్త అనే పదం చట్టబద్ధ వివాహం చేసుకున్న వ్యక్తికే పరిమితం కాదు.
కమల్ హాసన్పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
కమల్ హాసన్పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
కన్నడ ప్రజల వైపే హైకోర్టు.. కమల్ హాసన్ క్షమాపణ చెప్పాల్సిందే..
స్టార్ హీరో కమల్ హాసన్పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
బ్యాంకులపై విజయ్ మాల్యా ఆరోపణలు.. ‘చాలా రెట్లు’ అప్పులు వసూలు చేశాయి.. హైకోర్టులో పిటిషన్..!
Vijay Mallya : రుణ రికవరీకి సంబంధించి బ్యాంకుల నుంచి వివరణ కోరుతూ విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన నుంచి బ్యాంకులు చాలా రెట్లు అప్పులను వసూలు చేశాయని పేర్కొన్నారు.
మార్చి 25 నుంచే బోర్డు పరీక్షలు.. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు.. పరీక్షల షెడ్యూల్ వివరాలివే..!
Karnataka Board Exams : కర్ణాటకలో 5వ తరగతి, 8వ తరగతి, 9 తరగతులకు సంబంధించిన బోర్డు పరీక్షల షెడ్యూల్ను స్టేట్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్మెంట్ ప్రకటించింది. ఈ బోర్డు పరీక్షలు మార్చి 25 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి.
Ganesh idol : హుబ్బళ్లి ఈద్గా మైదానంలో గణేష్ విగ్రహం ఏర్పాటుకు మున్సిపల్ అనుమతి
కర్ణాటక రాష్ట్రంలో వినాయక ఉత్సవాల సందర్భంగా మళ్లీ వివాదం రాజుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళ్లి నగరంలోని ఈద్గా మైదానంలో గణేష్ విగ్రహ ప్రతిష్ఠాపనకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి మంజూరు చేసింది....
High Court : భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే.. ఆ జంటకు విడాకులు మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు
భర్త నల్లగా ఉన్నాడని భార్య అతన్ని వేధించారు. దీనిపై అతను కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
Karnatak High Court : భార్య ఇంట్లో ఖాళీగా ఉండకూడదు: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
భర్తే అంతా ఇవ్వాలా?భార్య ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదు ఏదొకటి చేయాలి అంటూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఖాళీగా ఎందుకు ఉంది? అంటూ ప్రశ్నించింది.
Karnataka High Court : అలా చేస్తే హత్యాయత్నం కాదు.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
2010లో చిక్ మంగళూరు జిల్లా కడూర్ తాలూకాలోని ముగలికట్టెలో నరసింహస్వామి ఉత్సవాలు జరిగాయి. స్వామివారి ఊరేగింపు సందర్భంగా ఇతర గ్రామస్తులతో కలిసి ఓంకారప్ప అనే వ్యక్తి డ్యాన్స్ చేస్తుండగా పరమేశ్వరప్ప అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.
Centre Law Commission Of India : 4 ఏళ్ల తర్వాత ‘లా కమిషన్’ ఏర్పాటు చేసిన కేంద్రం, చైర్ పర్సన్గా కర్ణాటక హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రీతూరాజ్ అవస్థి
కేంద్రం ప్రభుత్వం లా కమిషన్ను నియమించింది. నాలుగు సంవత్సరాల తరువాత కేంద్రం తాజాగా లా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ లా కమిషన్ కు కర్నాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూ రాజ్ అవస్థీని చైర్ పర్సన్గా నియమించింది.