Home » Karnataka Politics
సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామాలు నెలకొంటాయని కర్నాటక మంత్రి రాజన్న కూడా ఈ మధ్య అన్నారు. దీంతో త్వరలోనే నాయకత్వ మార్పు ఖాయమని అధికార పార్టీలో విస్తృత చర్చ నడిచింది.
గతవారం ఓ బీజేపీ నేతపై జరిగిన హనీట్రాప్ ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన ఓ మహిళ..
ఖర్గేకి చెందిన ట్రస్టుకు సర్కార్ అప్పనంగా భూములు కేటాయించిందన్న వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. దీంతో ఏ నిమిషానికి ఏం జరుగుతుందోననే టెన్షన్ వెంటాడుతోంది.
స్థానికులకు ఏనుగులు ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఆ ఏనుగులను తిరిగి అడవిలోకి..
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ షెట్టర్ తిరిగి సొంతగూటికి వెళ్లిపోయారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘గృహ జ్యోతి’ పథకం కింద రెసిడెన్షియల్ కనెక్షన్ల కోసం నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తోందని.. 2,000 యూనిట్లు కాదని అన్నారు.
Karnataka Politics: జెండాలు, అజెండాలు మార్చడమే రాజకీయమా?
కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టుపై కూడా డీకే శివకుమార్ మళ్లీ స్పందించారు.
ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ 66 సీట్లు, జేడీఎస్ 19 సీట్లు గెలుచుకున్నాయి
రాష్ట్రంలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే జేడీఎస్ కు 4 స్థానాలు ఇచ్చేందుకు అమిత్ షా అంగీకరించినట్లు యడియూరప్ప తెలిపారు. ఇక బీజేపీ మిగిలిన స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది