Home » karnataka
కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడపై ఇవాళ ఉదయం కాంగ్రెస్ నాయకుడు,మాజీ సీఎం సిద్దరామయ్య సంచల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేవెగౌడ కుటుంబంలా తాను రాజకీయాలు చేయలేదని, దేవెగౌడ ఎవ్వరి
మొన్నటివరకు కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ నడిపిన కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. మూడు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తాను,దేవెగౌడ కలిసి చాలా నియోజకవర్గాల్లో ఎన్ని�
కర్ణాటక రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. ఇప్పుడిప్పుడే వరద కష్టాల నుంచి కోలుకుంటున్నారు. ఇల్లు కూలిపోయినవారు..వాటిని నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నారు. బాధితుల కోసం తమ వంతు సహాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో శివమొ�
పుట్టిన ప్రతీ మనిషీ మరణించక తప్పదు. కానీ కన్నవారి కళ్లముందే కడుపున పుట్టిన బిడ్డలకు చనిపోతే.. ఆ కడుపుకోత పగవారికి కూడా వద్దు భగవంతుడా అన్నంత వేదన కలిగిస్తుంది. కన్న కూతురు కళ్లముందే మట్టిలో కలిసిపోతే ఆ బాధను దిగమింగుకుని పలువురికి ఆదర్శంగా
మైసూరు: ముంబై కి చెందిన గ్యాంగ్ స్టర్ ఒకరు మైసూరు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు. మైసూరులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. పాత నోట్లు మారుస్తున్నారనే ముందస్తు సమాచారం తో పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద
ఇంట్లో కూర్చొని పరీక్షలు రాసిన 39మంది విద్యార్ధులను అరెస్ట్ చేశారు పోలీసులు. కర్నాటకలోని రాయచూర్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుల్బర్గా యూనివర్శిటీకి సంబంధించిన బి.కామ్ సెకెండ్ సెమిస్టర్లోని ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ పేపర్ను ఓ ఇంట్లో కూర�
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్. సరిగ్గా ఏడాది క్రితం కర్ణాటకలో తాము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామని,ఐదేళ్లపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనసాగుతుం
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను మాజీ కేంద్రమంత్రి, కర్ణాటక బీజేపీ సీనియర్ లీడర్ వి.శ్రీనివాసప్రసాద్ తప్పబట్టారు. ప్రధాని మోడీ అంటే తనకు చాలా గౌరవం ఉందని కానీ రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మోడీ అలాం�
పాల సముద్రంలో విష్ణుమూర్తి పవళించే ఆది శేషుడికి ఏఢు తలలు ఉంటాయని పురాణ కథల్లో చదువుకున్నాం.
ప్రేమ పెళ్లిళ్లు.. ఇందులో రెండు కోణాలు.. రెండు కోణాలు సున్నితమైనవే. ఓవైపు ప్రేమికుల వెర్షన్. మరోవైపు తల్లిదండ్రులు వెర్షన్. ఏది హర్ట్ అయినా కూడా క్షణికావేశంలో ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి. ఇటువంటి పరువు ఆత్మహత్యే కర్ణాటకలో చోటుచేసుకుంది. ని