karnataka

    కర్ణాటక కొత్త బీజేపీ చీఫ్ గా నళిన్ కుమార్

    August 27, 2019 / 06:30 AM IST

    కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా నలిన్ కుమార్ కతీల్ నియమితులయ్యారు. 2009 నుంచి దక్షిణ కన్నడ నియోజకవర్గం నుంచి నలిన్ కుమార్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  సీఎం కాకముందు ఆ బాధ్యతలను యడియూరప్ప నిర్వహించిన విషయం తెలిసిందే. కొత్తగా  రా�

    నెల తిరక్కముందే : కేఫ్ కాఫీడే వీజీ సిధ్ధార్ధ ఇంట్లో మరో విషాదం

    August 25, 2019 / 12:39 PM IST

    మైసూరు:  ‘కేఫ్ కాపీ డే ‘ వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ తండ్రి గంగయ్య హెగ్డే ఆదివారం మృతి చెందారు.  మైసూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆగస్టు25 ఆదివారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో  వీజీ �

    కాంగ్రెస్-జేడీఎస్ మాటల యుద్ధం..సిద్దూ వ్యాఖ్య లపై దేవెగౌడ సీరియస్

    August 23, 2019 / 02:54 PM IST

    కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాజీ ప్రధానమంత్రి  దేవెగౌడపై ఇవాళ ఉదయం కాంగ్రెస్ నాయకుడు,మాజీ సీఎం సిద్దరామయ్య సంచల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  దేవెగౌడ కుటుంబంలా తాను రాజకీయాలు చేయలేదని, దేవెగౌడ ఎవ్వరి

    దేవెగౌడ ఎవ్వరినీ ఎదగనివ్వడు…సిద్దూ సంచలన వ్యాఖ్య లు

    August 23, 2019 / 11:11 AM IST

    మొన్నటివరకు కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ నడిపిన కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. మూడు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తాను,దేవెగౌడ కలిసి చాలా నియోజకవర్గాల్లో ఎన్ని�

    షెల్ఫ్ టూ హెల్ప్ : వరద బాధితులకు తల్లీ కొడుకుల చేయూత 

    August 23, 2019 / 05:13 AM IST

    కర్ణాటక రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. ఇప్పుడిప్పుడే వరద కష్టాల నుంచి కోలుకుంటున్నారు. ఇల్లు కూలిపోయినవారు..వాటిని నిలబెట్టుకునేందుకు యత్నిస్తున్నారు. బాధితుల కోసం తమ వంతు సహాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో శివమొ�

    చనిపోయిన కూతురు కోసం : 45మంది అమ్మాయిల్ని చదివిస్తున్నాడు  

    August 22, 2019 / 09:44 AM IST

    పుట్టిన ప్రతీ మనిషీ మరణించక తప్పదు. కానీ కన్నవారి కళ్లముందే కడుపున పుట్టిన బిడ్డలకు చనిపోతే.. ఆ కడుపుకోత పగవారికి కూడా వద్దు భగవంతుడా అన్నంత వేదన కలిగిస్తుంది. కన్న కూతురు కళ్లముందే మట్టిలో కలిసిపోతే ఆ బాధను దిగమింగుకుని పలువురికి ఆదర్శంగా

    ముంబై గ్యాంగ్ స్టర్ మైసూర్ లో ఎన్ కౌంటర్

    May 16, 2019 / 11:14 AM IST

    మైసూరు: ముంబై కి చెందిన గ్యాంగ్ స్టర్ ఒకరు మైసూరు పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు.  మైసూరులోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. పాత నోట్లు మారుస్తున్నారనే ముందస్తు సమాచారం తో పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద

    ఇంట్లో కూర్చొని పరీక్ష రాశారు.. 39మంది అరెస్ట్

    May 14, 2019 / 08:44 AM IST

    ఇంట్లో కూర్చొని పరీక్షలు రాసిన 39మంది విద్యార్ధులను అరెస్ట్ చేశారు పోలీసులు. కర్నాటకలోని రాయచూర్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుల్‌బర్గా యూనివర్శిటీకి సంబంధించిన బి.కామ్ సెకెండ్ సెమిస్టర్‌లోని ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ పేపర్‌ను ఓ ఇంట్లో కూర�

    మే-23తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి!

    May 14, 2019 / 02:50 AM IST

    కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్. సరిగ్గా ఏడాది క్రితం కర్ణాటకలో తాము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామని,ఐదేళ్లపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనసాగుతుం

    రాజీవ్ పై మోడీ వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ నాయకుడు

    May 9, 2019 / 04:53 AM IST

    మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలను మాజీ కేంద్రమంత్రి, కర్ణాటక బీజేపీ సీనియర్ లీడర్ వి.శ్రీనివాసప్రసాద్ తప్పబట్టారు. ప్రధాని మోడీ అంటే తనకు  చాలా గౌరవం ఉందని కానీ రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా మోడీ అలాం�

10TV Telugu News