karnataka

    ఈ జీతాలతో బతకలేం : 577 మంది కానిస్టేబుళ్లు రాజీనామా

    April 20, 2019 / 05:38 AM IST

    టైటిల్ చూసి షాక్ అయ్యారా.. ఏంటీ గవర్నమెంట్ ఉద్యోగం.. ఒకటో తేదీ జీతం.. ఒంటిపై ఖాకీ.. చేతిలో లాఠీతోపాటు పవర్.. ఇంకేం ఇంకేం కావాలీ అనుకుంటారు అందరూ.. వాళ్లు మాత్రం అలా అనుకోలేదు.. తొక్కలో కానిస్టేబుల్ ఉద్యోగం అనుకున్నారు.. రిజైన్ చేసి పారేశారు.. ఇది జరి

    మోడీ లాంటి నేరచరిత ఉన్నవారు ఇంకొకరు ఉండరు : విజయశాంతి

    April 20, 2019 / 03:01 AM IST

    బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగు సినీ నటి విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ లాంటి నేరచరిత ఉన్నవారు ఇంకొకరు ఉండరంటూ వ్యాఖ్యాలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 19, 2019)న కర్ణాటకలోని ముదోళ్‌లో నిర్వహి�

    రాయిచూర్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతదేహం లభ్యం

    April 19, 2019 / 07:19 AM IST

    కర్ణాటకలోని రాయిచూర్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతదేహం లభ్యం అయింది. ఆమె శరీరం దహనమైంది. ఈ ఘటన ఏప్రిల్ 16న చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. మరోవైపు ఆత్

    మోడీ చాపర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్

    April 18, 2019 / 11:22 AM IST

    ఒడిషాలోని సంబల్ పూర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన IAS ఆఫీసర్ మొహమ్మద్ మోషిన్ ను బుధవారం ఎలక్షన్ కమిషన్(ఈసీ) సస్పెండ్‌ చేసింది.

    ఓటు వేసిన మాజీ ప్రధాని దేవెగౌడ

    April 18, 2019 / 05:33 AM IST

    మాజీ ప్రధాని, జేడీఎస్ నేత HD దేవెగౌడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హస్సన్ లోని పడువాల హిప్పే పోలింగ్ కేంద్రంలో భార్యతో కలిసి వచ్చి దేవెగౌడ ఓటు వేశారు. అలాగే  బీహార్ లోని భగల్ పూర్ లోని  బక్సర్ లో పోలింగ్ కేంద్రంలో కేంద్ర మంత్రి అశ్వినీ క�

    ఓటు వేసిన CM కుమారస్వామి, కనిమొళి

    April 18, 2019 / 04:06 AM IST

    దేశ వ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. వేసవికాలం రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేసేందుకు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా క్యూ కట్టారు. ఈ క్రమంలో కర్ణాటక సీఎం కుమార్ స్వామి..భా�

    ఓటు వేసిన రాజకీయ ప్రముఖులు 

    April 18, 2019 / 03:49 AM IST

    లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు..95 నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైన క్రమంలో ప్రముఖ రాజకీయనేతలంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీలు తమ ఓటు హక

    ఈసీ దూకుడు : కర్నాటక, ఒడిషా సీఎంల హెలికాప్టర్‌లో తనిఖీలు

    April 17, 2019 / 10:09 AM IST

    ఎన్నికల వేళ ఈసీ దూడుకు పెంచింది. డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. పోలీసుల వాహన తనఖీల్లో కోట్ల రూపాయల నగదు పట్టుబడుతుండటంతో ఈసీ ఫ్లయింగ్ స్క్కాడ్ రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రుల హెలికాప్టర్లే లక్ష్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్

    కర్నాటకలో EC దూకుడు : యడ్యూరప్ప లగేజ్ తనిఖీ

    April 16, 2019 / 08:53 AM IST

    కర్ణాటక రాష్ట్రంలో EC దూకుడు పెంచుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తుండడంతో నేతలు టెన్షన్ పడుతున్నారు.

    కర్ణాటకలో ఐటీ దాడుల కలకలం 

    April 16, 2019 / 07:26 AM IST

    కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు.

10TV Telugu News