karnataka

    మళ్లీ మోడీ వస్తే దేశంలో ఎన్నికలు ఉండవు : చంద్రబాబు భయపెట్టారు

    April 15, 2019 / 02:48 PM IST

    బెంగళూరు : కేంద్రంలో మరోసారి మోడీ వస్తే దేశంలో ఇక ఎన్నికలు ఉండవు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ప్రధాని మోడీ అని చంద్రబాబు మండిపడ్డారు. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నమైందన్నారు. కర్నాటక రాష్ట్రం

    మోడీ వెంట తెచ్చిన బ్లాక్ బాక్స్ లో ఏముంది : కర్ణాటక కాంగ్రెస్ డిమాండ్ 

    April 14, 2019 / 12:11 PM IST

    బెంగుళూరు: ప్రధానమంత్రి  మోడీ ఇటీవల కర్ణాటకలోని చిత్రదుర్గకు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. మోడీ వచ్చిన హెలికాప్టర్ లోంచి నలుపు రంగుతో ఉన్న ఒక ట్రంకు పెట్టెను ముగ్గురు వ్యక్తులు ఒక ప్రయివేటు వాహనంలోకి ఎక్కించి తీసుకెళ్లిపోయారు. ఇదంతా కె

    రోడ్లపై జనాలను చూసి ర్యాలీ ఖాళీ అనుకున్నా

    April 13, 2019 / 01:33 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం(ఏప్రిల్-13,2019)మంగళూరులో ప్రధాని నరేంద్రమోడీ పర్యటించారు.ఈ సందర్భంగా బీజేపీ నిర్వహించిన ర్యాలీకి పెద్దఎత్తున హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి మోడీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ప్రచార సభలో మోడీ మాట్లాడ

    మాజీ ప్రధాని కుటుంబ ఆలయంలో ఐటీ సోదాలు!

    April 12, 2019 / 04:10 PM IST

     జేడీఎస్ అధినేత,మాజీ ప్రధాని దేవెగౌడ స్వగ్రామం హాసన్ జిల్లాలోని హరదనహళ్లిలో గౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో శుక్రవారం(ఏప్రిల్-12,2019) ఐటీ రైడ్స్ జరిగాయి.ఆలయంలో ఐటీ సోదాలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.దీనిపై జ

    ఆకతాయి అసభ్య ప్రవర్తన : చెంప పగలగొట్టిన ఖుష్బూ

    April 12, 2019 / 03:59 AM IST

    ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూ ఓ ఆకతాయి చెంప పగలగొట్టింది. అసభ్యంగా ప్రవర్తించిన అతడికి బుద్ధి చెప్పింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి

    ఎన్నికల ప్రచారంలో నాగిని డాన్స్ వేసిన మంత్రి

    April 10, 2019 / 12:56 PM IST

    ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు కర్ణాటక గృహనిర్మాణ శాఖ మంత్రి  ఎమ్ టీబీ నాగరాజ్ (67) రోడ్డుపై బాలీవుడ్ మూవీ నాగిన్ లోని పాపులర్ ట్యూన్ కి స్టెప్పులేశారు.

    సెలవులు, టూర్లు, ఎన్నికలు : అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..

    April 10, 2019 / 08:16 AM IST

    దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కర్ణాటకలో కర్ణాటకలో మొత్తం 14 స్థానాలకు గాను లోక్‌సభకు రెండవ దశలో పోలింగ్‌ జరుగనుంది.

    ఈసీ,ఐటీ నన్ను,నా కుటుంబాన్ని వేధిస్తోంది

    April 5, 2019 / 02:31 PM IST

     ఎలక్షన్ కమిషన్,ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తనను,తన కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపించారు కర్ణాటక సీఎం కుమారస్వామి.గడిచిన రెండు రోజుల్లో 14సార్లు తన కారుని అధికారులు తనిఖీ చేశారని కుమారస్వామి అన్నారు.గురువారం 60కిలోమీటర్ల  దూరంలో ఉండే �

    ముస్లీంల గురించి బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

    April 3, 2019 / 05:15 AM IST

    ‘ముస్లీంలు బీజేపీకి ఓటెయ్యరు.. అందుకేయ వాళ్లకు సీట్లు ఇవ్వం’. ఈ మాట అంటున్నది ఏ ప్రతిపక్ష నేతో.. అసమ్మతి నాయకుడో కాదు.. కర్నాటక బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ ఉపముఖ్యమంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప. ముస్లింలకు బీజేపీపై విశ్వాసం లేదని, అ�

    బీజేపీ ఉపాధ్యక్షురాలిగా అనంత్ కుమార్ భార్య

    April 2, 2019 / 04:01 PM IST

    దివంగత మాజీ కేంద్ర మంత్రి అనంత కుమార్ భార్య తేజస్విని అనంతకుమార్‌ ను కర్ణాటక బీజేపీ  ఉపాధ్యక్షురాలిగా పార్టీ అధిష్ఠానం నియమించింది.మాజీ సీఎం,కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మంగళవారం(ఏప్రిల్-2,2019) ఈ విషయాన్ని ప్రకటించారు. అనంత్ కుమార్ మ

10TV Telugu News