karnataka

    ఆ శుభలేఖలో బాలయ్యే దేవుడు : కొత్త జంట వీరాభిమానం

    May 6, 2019 / 04:47 AM IST

    హీరోలకు అభిమానులు ఉంటారు. వీరాభిమానులు ఉంటారు. సినిమా విడుదలైతే పాలాభిషేకాలు, జంతు బలులు. పుట్టిన రోజైతే రక్తదానాలు, కేక్ కటింగ్‌లు. అయితే ఇప్పుడు ఆ అభిమానం మరింత ముందుకు వెళ్తుంది. తమ కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటే పెళ్లి కార్డుల్లో సైతం వారిక�

    కేసీఆర్‌ చొరవతో కదిలిన నీరు: తీరనున్న తాగునీటి కష్టాలు 

    May 5, 2019 / 06:05 AM IST

    ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వాసులకు తాగునీరు కోసం సీఎం కేసీఆర్‌ కర్నాటక ప్రభుత్వాన్ని అభ్యర్ధించగా.. ఎగువన ఉన్న నారాయణపూర్‌ నుంచి జూరాలకు కర్నాటక జలాలను అధికారులు విడుదల చేశారు. నారాయణపూర్‌ డ్యామ్‌లో తెలంగాణకు ఇచ్చేంత నీరు లేకపోవడంతో ఆల్�

    ఫలించిన కేసీఆర్‌ దౌత్యం : జూరాలకు నీటి విడుదలకు కర్నాటక సీఎం గ్రీన్‌సిగ్నల్‌

    May 4, 2019 / 03:51 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కర్నాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కర్నాటక ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని కర్నాటక సీఎం కుమారస్వామి కేసీఆర్‌కు స్వయంగా ఫోన్‌లో తె�

    పారికర్ కుమారుడికి బీజేపీ షాక్

    April 28, 2019 / 03:12 PM IST

    మనోహర్ పారికర్ కుమారుడికి బీజేపీ షాక్ ఇచ్చింది.కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగుతున్న 2 అసెంబ్లీ స్థానాలకు,గోవాలో 1 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఆదివారం(ఏప�

    వాన గండం : కర్ణాటక ఎన్నికలు

    April 23, 2019 / 03:10 PM IST

    కర్ణాటక: మూడో దశలో పోలింగ్ జరుగుతున్న ఉత్తర కర్ణాటక, శివమొగ్గ జిల్లాలతో సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం  కురిసిన వర్షానికి కొన్ని బూత్ లలో  పోలింగ్ కొద్ది సేపు నిలిచి పోయింది.  వర్ష

    బీజేపీకి 150 సీట్లు కూడా రావు : చంద్రబాబు జోస్యం

    April 21, 2019 / 02:29 PM IST

    ఈ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రావని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి వ్యతిరేక గాలి వీస్తోందన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీ అడ్రస్ లేదన్నారు. కర్ణాటకలోని కొప్పల్‌ జిల్లా శ్రీరామ్‌నగర్‌లో కాంగ్

    మూడో దశ ఎన్నికల ప్రచారనికి నేటితో తెర : ఏప్రిల్ 23 న పోలింగ్

    April 21, 2019 / 06:07 AM IST

    ఢిల్లీ : 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. మూడో దశలో అమిత్ షా, రాహుల్ గాంధీ సహా చాలా మంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  దేశవ్యాప్తంగా 116 నియోజక వర్గాల్లో ఏప్రిల్  23న పోలింగ్ నిర

    కారు టైరు లో నోట్ల కట్టలు

    April 21, 2019 / 04:33 AM IST

    బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల వేళ   భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లకు పంచటానికి  రాజకీయ నాయకులు వివిధ మార్గాల్లో డబ్బు రవాణా చేస్తున్నారు. తాజాగా కారు టైరులో  తరలిస్తున్న 2 కోట్ల 30లక్షల రూపాయలను కర్ణాటకలో ఎన్నికల త

    ఈ జీతాలతో బతకలేం : 577 మంది కానిస్టేబుళ్లు రాజీనామా

    April 20, 2019 / 05:38 AM IST

    టైటిల్ చూసి షాక్ అయ్యారా.. ఏంటీ గవర్నమెంట్ ఉద్యోగం.. ఒకటో తేదీ జీతం.. ఒంటిపై ఖాకీ.. చేతిలో లాఠీతోపాటు పవర్.. ఇంకేం ఇంకేం కావాలీ అనుకుంటారు అందరూ.. వాళ్లు మాత్రం అలా అనుకోలేదు.. తొక్కలో కానిస్టేబుల్ ఉద్యోగం అనుకున్నారు.. రిజైన్ చేసి పారేశారు.. ఇది జరి

    మోడీ లాంటి నేరచరిత ఉన్నవారు ఇంకొకరు ఉండరు : విజయశాంతి

    April 20, 2019 / 03:01 AM IST

    బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోడీపై తెలుగు సినీ నటి విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోడీ లాంటి నేరచరిత ఉన్నవారు ఇంకొకరు ఉండరంటూ వ్యాఖ్యాలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 19, 2019)న కర్ణాటకలోని ముదోళ్‌లో నిర్వహి�

10TV Telugu News