Home » karnataka
పాల సముద్రంలో విష్ణుమూర్తి పవళించే ఆది శేషుడికి ఏఢు తలలు ఉంటాయని పురాణ కథల్లో చదువుకున్నాం.
ప్రేమ పెళ్లిళ్లు.. ఇందులో రెండు కోణాలు.. రెండు కోణాలు సున్నితమైనవే. ఓవైపు ప్రేమికుల వెర్షన్. మరోవైపు తల్లిదండ్రులు వెర్షన్. ఏది హర్ట్ అయినా కూడా క్షణికావేశంలో ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి. ఇటువంటి పరువు ఆత్మహత్యే కర్ణాటకలో చోటుచేసుకుంది. ని
హీరోలకు అభిమానులు ఉంటారు. వీరాభిమానులు ఉంటారు. సినిమా విడుదలైతే పాలాభిషేకాలు, జంతు బలులు. పుట్టిన రోజైతే రక్తదానాలు, కేక్ కటింగ్లు. అయితే ఇప్పుడు ఆ అభిమానం మరింత ముందుకు వెళ్తుంది. తమ కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటే పెళ్లి కార్డుల్లో సైతం వారిక�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసులకు తాగునీరు కోసం సీఎం కేసీఆర్ కర్నాటక ప్రభుత్వాన్ని అభ్యర్ధించగా.. ఎగువన ఉన్న నారాయణపూర్ నుంచి జూరాలకు కర్నాటక జలాలను అధికారులు విడుదల చేశారు. నారాయణపూర్ డ్యామ్లో తెలంగాణకు ఇచ్చేంత నీరు లేకపోవడంతో ఆల్�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కర్నాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కర్నాటక ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయాన్ని కర్నాటక సీఎం కుమారస్వామి కేసీఆర్కు స్వయంగా ఫోన్లో తె�
మనోహర్ పారికర్ కుమారుడికి బీజేపీ షాక్ ఇచ్చింది.కర్ణాటకలో ఉప ఎన్నికలు జరుగుతున్న 2 అసెంబ్లీ స్థానాలకు,గోవాలో 1 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఆదివారం(ఏప�
కర్ణాటక: మూడో దశలో పోలింగ్ జరుగుతున్న ఉత్తర కర్ణాటక, శివమొగ్గ జిల్లాలతో సహా కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి కొన్ని బూత్ లలో పోలింగ్ కొద్ది సేపు నిలిచి పోయింది. వర్ష
ఈ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు కూడా రావని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీకి వ్యతిరేక గాలి వీస్తోందన్నారు. దక్షిణ భారత దేశంలో బీజేపీ అడ్రస్ లేదన్నారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా శ్రీరామ్నగర్లో కాంగ్
ఢిల్లీ : 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. మూడో దశలో అమిత్ షా, రాహుల్ గాంధీ సహా చాలా మంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 116 నియోజక వర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ నిర
బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల వేళ భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. ఎన్నికల్లో ఓటర్లకు పంచటానికి రాజకీయ నాయకులు వివిధ మార్గాల్లో డబ్బు రవాణా చేస్తున్నారు. తాజాగా కారు టైరులో తరలిస్తున్న 2 కోట్ల 30లక్షల రూపాయలను కర్ణాటకలో ఎన్నికల త