Home » karnataka
అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల మర్యాదలు ఓ రేంజ్ లో ఉంటాయి. అంతకు మించి వారి పుత్తర రత్నాలకు కూడా దక్కుతుంటాయి. పొలిటికల్ లీడర్ల ప్రాపకం కోసం తాపత్రాయ పడేవారు ఆయా నాయకుల పుత్ర రత్నాలకు మర్యాదలు చేస్తుంటారు. ఈ క్రమంలో నాయకుల కుమారులు లేదా కుమార�
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటాకు ఓటు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించిన విషయం తెలిసిందే.
ఎన్నికలవేళ కన్నడనాట జేడీఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. జేడీఎస్ నేతలే లక్ష్యంగా ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ సంచలన ఆరోపణలు చేశారు. 2018లో తమతో కూటమి కలిసి వస్తే భారీ మొత్తంలో డబ్బు ఇస్తామంటూ బీ�
ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లతో ఇతర పార్టీల అభ్యర్థులు రంగంలోకి దిగడం వివాదం సృష్టిస్తోంది. ఏపీలో ఇలాంటి పరిస్థితితో పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. తాము ఓడిపోయినా ఫర్వాలేదు…ప్రత్యర్థివర్గం గెలువ కూడదు. ఇదే ఫార్ములాను ఎన్నికల్లో అవ
ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి మద్దతుగా తాను ఏపీలో ప్రచారం చేస్తానన్నారు జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ.సెక్యులర్ పార్టీల గెలుపు కోసం ఎక్కడ అవసరమైతే అక్కడ తాను ప్రచారం చేస్తానని తెలిపారు. అదేవిధంగా ఏపీలో కూడా చంద్రబాబుకి మద్దతుగా ప్రచా�
కర్ణాకటలోని మండ్యా లోక్ సభ స్థానానికి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ జేడీఎస్ అభ్యర్థిగా సోమవారం(మార్చి-25,2019) నామేనేషన్ దాఖలు చేశారు.నామినేషన్ సమయంలో నిఖిల్ వెంట ఆయన తల్లి,మంత్రులు హెచ్ డి రేవణ్ణ,డీకే శివకుమార్,తదితరులు ఉన్నారు.ఇప్పటిక�
లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల మరో జాబితాను ఆదివారం(మార్చి-24,2019) కాంగ్రెస్ విడుదల చేసింది. బీహార్ లోని మూడు,మహారాష్ట్రలోని నాలుగు,కర్ణాటకలోని ఒకటి,జమ్మూకాశ్మీర్ లో ఒకటి,తమిళనాడులో ఒక లోక్ సభ స్థానానికి పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రిలీజ�
రాయచూరు: ఓ కోడి రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది. దీంతో వారు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారు. అసలే రెండు కుటుంబాల మధ్యా గతం నుంచి గొడవలు జరుగుతున్న క్రమంలో వారి వైరానికి ఓ కోడి మరింత అగ్గి రాజేసింది. దీంతో నానా రచ్చ అయిపోయింది. ఇది రాయచూరి యరగ
లోక్ సభ ఎన్నికల వేళ కన్నడ రాజకీయాలు హీటెక్కాయి. దివంగత కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, కన్నడ నటుడు అంబరీష్ చనిపోవడంతో మాండ్యా స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన అంబరీష్ భార్య హీరోయిన్ సుమలత కాంగ్రెస్ నుండి టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపె�
రూల్ ఈజ్ రూల్ అంటున్నారు కర్ణాటక ఆర్టీఏ శాఖ. నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామంటున్నారు అక్కడి అధికారులు.