karnataka

    సీట్ షేరింగ్ డీల్ కుదిరింది…20 స్థానాల్లో కాంగ్రెస్,8 స్థానాల్లో జేడీఎస్

    March 13, 2019 / 03:49 PM IST

    కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు ఫైనల్ అయింది. రాష్ట్రంలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్,8 స్థానాల్లో జేడీఎస్ పోటీ చేయనున్నట్లు కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావ్ ట్వీట్ చేశారు. అయితే ఈ డీల్ లో కాంగ్రెస్

    కన్నీళ్లు పెట్టుకున్న దేవెగౌడ…హాసన్ నుంచి బరిలోకి మనవడు

    March 13, 2019 / 03:20 PM IST

    ఇప్పటివరకూ తాను ప్రాతినిధ్యం వహించిన హాసన్ లోక్ సభ స్థానాన్ని ఇకపై మనవడు చూసుకుంటారన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. అందరూ అనుకుంటున్నట్లుగానే కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున తన మనువడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తాడని దేవగౌడ �

    యడ్డీ సంచలన వ్యాఖ్యలు…24 గంటల్లో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం

    March 13, 2019 / 02:17 PM IST

    కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో  కర్ణాటకలో బీజేపీ 22 ఎంపీ స్థానాలు గెల్చుకుంటే 24 గంటల్లోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ యడ్డీ కీలక వ్యాఖ్యలు �

    రమ్యపై నెటిజన్లు ఫైర్..తీసుకెళ్లి పాక్ లో వదిలిపెట్టండి

    March 6, 2019 / 10:17 AM IST

    కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జి, మాజీ ఎంపీ రమ్య మరోసారి ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. వాయుసేన మెరుపుదాడులకు సంబంధించి రమ్య చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.రమ్యపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చే�

    ఎవరైతే ఏంటి..క్యూలో రండి : హోంమంత్రిని నిలదీసిన విద్యార్థిని

    March 6, 2019 / 07:23 AM IST

     రాజకీయ నాయకులు ఎక్కడికెళ్లినా ఎక్కువగా సామాన్య ప్రజల మాదిరిగా క్యూలో నిలబడటానికి ఇష్టపడరు. ఓటు వేయడానికి వెళ్లినప్పుడు కూడా క్యూలో నిలబడటానికి కొందరు ఇష్టపడరు.

    అభినందన్ పై గౌరవం : పాప పేరు అభినందన 

    March 6, 2019 / 06:51 AM IST

    బాగల్‌కోట్‌ : భారతర్ వింగ్ కమాండర్ అభినందన్ పేరు భారత్‌ యావత్తు మారు మ్రోగిపోతోంది. అభినందన్ అనే పేరు భారత్ కు ఓ బ్రాండ్‌గా మారిపోయింది.  శత్రు దేశపు  చెరలో కూడా చెక్కుచెదరని ధీరత్వం ప్రదర్శించి భారతీయుల హృదయాలను గెలుచుకున్న ఈ రియల్ హీరో

    క‌న్న‌డంలో రంగ‌స్థ‌ల

    March 5, 2019 / 07:26 AM IST

    క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో రామ్ చరణ్,సమంత హీరో హీరోయిన్ లుగా నటించి…2018లో విడుదలై టాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన రంగస్థలం సినిమా ఇప్పుడు కన్నడలో డబ్ అవుతుంది. డబ్బింగ్ పనులు దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది.  Also Read : ప్రభా�

    యుద్ధ రాజకీయం : తీవ్ర దుమారం రేపుతున్న యడ్యూరప్ప వ్యాఖ్యలు

    February 28, 2019 / 10:53 AM IST

    కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత  వైమానిక దాడులతో..బీజేపీ ఇమేజ్ పెరిగిపోయిందని, ఈ పరిణామాలన్నీ కర్ణాటకలో బీజేపీ 22 లోక్ సభ సీట్లు గ

    సీఎం కుమారస్వామి కారుకు రూ.300 ఫైన్

    February 28, 2019 / 04:41 AM IST

    బెంగళూరు: బెంగళూరు: రూల్స్ బ్రేక్ చేస్తే చలానా రాసే ట్రాఫిక్ పోలీసులు కర్ణాటక ముఖ్యమంత్రిని కూడా వదల్లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి చెందిన వ్యక్తిగత కారుకు సంబంధించి ట్రాఫిక్‌ ఉల్లంఘన కేసును నమోదు చేశారు బెంగళూరు ట్రాఫిక్ పోలీస�

    ఆదర్శం: సింపుల్ గా ఐఏఎస్ అధికారుల పెళ్లి

    February 26, 2019 / 02:51 AM IST

    ఈ రోజుల్లో మధ్యతరగతి వాళ్ల వివాహం అంటేనే లక్షల్లో ఖర్చు. కొంచెం పేరు, పరపతి డబ్బు ఉన్నవాళ్లైతే కోట్లలో ఖర్చు. పెళ్లి అంటే పందిళ్లు.. తప్పట్లు , తాళాలు, నగలు, దుస్తులు, విందు భోజనాలు, పెళ్లి మండం ఇలా ఒకటా, రెండా అనేకం ఉంటాయి. అందులోనూ ఇద్దరు ఐఏణఎ�

10TV Telugu News