Home » karnataka
బెంగళూరు : దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ప్రస్తుతం జైలుశిక్షను అనుభవిస్తున్న శశికళ, త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర
కర్ణాటక : రాజకీయాల్లో ఆపరేషన్లు, ఎత్తుకు పై ఎత్తులు కాస్త దారి మళ్ళాయి. ఫిబ్రవరి 08వ తేదీ శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో జరిపిన డీల్కు సంబంధించి ఆడియో విడుదలయ్యాక బీజేపీ సైతం అటువంటి ఎత్తుగడలకు సిద్ధమై
చిక్మంగళూరు : ఆవు పేడ ఖరీదు రూ.1.25 లక్షలు..అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ..కానీ ఇది అక్షర సత్యం. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే..అంత ఖరీదైన ఆవుపేడ చోరీకి గురయ్యింది. చోరీ చేసిన వ్యక్తి కూడా ఎవరో కాదు ఓ ప్రభుత్వం ఉద్యోగి. కర్ణాటకలోని చిక్ మంగళూరులో ఒక వింత చ
కర్ణాటకలోని సుత్తూరు మఠంలో మంగళవారం(ఫిబ్రవరి 5,2019) రెజ్లింగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలోని సుత్తూరు మఠంలో రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల ప్రారంభం కార్యక్రమానికి మ�
స్వైన్ ఫ్లూ తరువాత మంకీ ఫీవర్ ప్రజలను వణికిస్తోంది. కోతుల నుంచి ఈ వైరస్ గాలి ద్వారా జంతువులకు,మానవులకు వ్యాపించే ఈ జ్వరం ప్రాణాంతకంగా మారుతోంది. కానీ మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ సోకదని చెబుతున్నారు. చిక్కమగళూరు, శివమొగ్గ తదితర జిల్లాల్లో
బెంగళూరు : హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) విమానాశ్రయం వద్ద ఓ ఫైటర్ జెట్ విమానం కూలిన దుర్ఘటనలో శిక్షణ పొందుతున్న ఇద్దరు పైలట్లు మృతి చెందారు. భారత వాయుసేకు చెందిన మిరాజ్ 2000 విమానానికి ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయానికి విమ�
బెంగళూరు : కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా చింతామణి ప్రాంతంలో గంగమ్మ ఆలయంలో ప్రసాదం తిని ఇద్దరు మరణించిన కేసు మిస్టరీని చేధించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో నిజాలు తెలుసుకుని షాక్ అయ్యారు. ప్రసాదాన్ని తయారు చ
అండర్ వరల్డ్ డాన్ రవి పుజారి అరెస్ట్ అయ్యాడు. గురువారం(జనవరి 31, 2019) సాయంత్రం పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ లో పుజారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ ఏజెన్సీలు అందించిన సమాచారం ప్రకారం పుజారిని సెనెగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 10 ఏళ్ల క్రితమే
బీహార్ : మాజీ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ మృతికి బీహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్ర భావోద్వేగానికిలోనై కంట తడి పెట్టారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని నితీశ్ గుర్తు చేసుకన్నారు. ఫెర్నాండేజ్ మృతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్ఫూర్తిని
బెంగళూరు : కర్ణాటకలో ఆదివారం కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూరం రేపుతున్నాయి. అంతేకాకుండా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి దినేష్ గుండురావ్ భార్యపై హెగ్డే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. హింద�