Home » karnataka
2019 లో జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో తమ పార్టీ కూడా పోటీ చేయబోతుందని కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర తెలిపారు. కర్ణాటకలోని మొత్తం 28 లోక్సభ స్థానాల్లో తన నాయకత్వంలోని ఉత్తమ ప్రజాకీయ పార్టీ(UPP) పోటీ చేయనుందని శనివారం(జనవరి 26,2019) ఉపేంద్ర ప్రకటించారు. తమ పా�
హుచ్చమ్మనహళ్ళి : కోడిపెట్ట గుడ్లు పెట్టటం మామూలే. కానీ కోడిపెట్టల్లో ఈ కోడి వెరీ స్పెషల్. నా స్టైలే వేరంటోంది..అన్ని కోళ్లలా కాదు నేను గుడ్లు పెట్టటంలో నేను చాలా చాలా వెరైటీ అంటోంది. సాధారణంగా కోడి రోజుకు ఒక గుడ్డు పెడుతుంది. కర్ణాటక రాష్ట్రం �
హైదరాబాద్ : మోసాలు సరికొత్త కోణంలో ప్రజలను నిలువునా ముంచేస్తున్నాయి. హైదరాబాద్ లో కరక్కాయ మోసం మరచిపోకమేందే మరో మోసాల కథ హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్ సిటీ ఉప్పల్ కేంద్రంగా జరిగిన ఈ దగాకోరు స్కామ్ లో ఎంతోమంది మోసపోయారు. పల్లీల నూనె పేరుతో �
కర్ణాటకలోని తుముకూరు సిద్దగంగా మఠాధిపతి శివకుమార స్వామీజీ మరణంతో కర్ణాటక రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్క కర్ణాటకలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వామీజీకి అభిమానులున్నారు. 2019, జనవరి 21వ తేదీ సోమవారం స్వామీజీ మరణవార్త విని ఆయన భక్తు
కర్నాటకలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ లోటస్ 2.0 దెబ్బకు కాంగ్రెస్-జేడీఎస్ పరిస్థితి కకావికలంగా మారింది. సంకీర్ణ ప్రుభుత్వాన్ని పడగొట్టాలన్న ఉద్దేశ్యం తమకు లేదని చెబుతూనే బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా పావులు
కర్ణాటకలో నెంబర్ గేమ్ కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ లోటన్ ను ధీటుగా తిప్పికొట్టామని కాంగ్రెస్ నేతలు బయటకు చెబుతున్నప్పటికీ ఏ క్షణాన ఏం జరుగుందో అని కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. శుక్రవారం(జనవరి 18,2019) బెంగళూరులో సీఎల్పీ నేత సిద్దరామయ్య అధ్యక�
సంక్రాంతి వేడుకలు రైతన్నలకు,సంక్రాంతిలకు, గోవులు, బసవలన్నలకు విడదీయరాని బంధం ఎద్దులకు, ఆవులకు అలకరణ అగ్నిగుండంలో బసవన్నలు, గోమాతలు బెంగళూరులో సంక్రాంతి వేడుకలు బెంగళూరు : సంక్రాంతి పండుగకు గోమాతలకు విడదీయరాని అనుబంధం వుంది. రైతలన్నలకు శిర
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదన్నారు సీఎం కుమారస్వామి. కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందని, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని వార్తలు వినిపిస్తున్న సమయంలో బుధవారం సీఎం కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. మ�
బందువుల ఇంటికి వెళ్లి తిరిగి కారులో బయల్దేరిందో కుటుంబం. చిమ్మ చీకటి. రాత్రి పది అవుతుంది. కారు లైటు వెలుతూరు తప్ప ఏం కనిపించడం లేదు. కారు వెనుక సీట్లో నలుగురు కుటుంబ సభ్యులు కూర్చొన్నారు.
కర్ణాటకలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. ఎలాగైనా కర్ణాటకలో అధికారం చేజిక్కుంచుకోవాలని బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది.మకరసంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుందంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఇద్దరు స్వ�