Home » karnataka
కర్నాటక : ఎయిర్ ఇండియా షో రిహార్సల్స్ లో అపశృతి చోటుచేసుకుంది. పెను ప్రమాదం తప్పింది. బెంగళూరులో రెండు సూర్య కిరణ్ యుద్ధ విమానాలు ఢీకొన్నాయి. గాల్లో రెండు ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్టు్ లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. యలహంక ఎయిర్ బేస్ వద్ద ఎయిర్ ఇండియా ష�
మైసూరు: దక్షిణాది కుంభమేళా ఆదివారం నుంచి కర్ణాటక లో ప్రారంభమవుతుంది. మైసూరు సమీపంలోని టీ.నరసీపుర పట్టణం వద్ద కావేరి, కపిల, స్పటిక నదుల సంగమం వద్ద నేటి నుంచి 3 రోజుల పాటు కుంభమేళా జరుగుతుంది. దక్షిణాది కుంభమేళాగా పేరు గాంచిన ఈవేడుక కోసం ప్�
హైదరాబాద్ : అతడు గ్రామ రైతు సంఘానికి అధ్యక్షుడు. తెల్లటి ఖద్దర్ చొక్కా ధరించి, చేతికి రెండు ఉంగారాలు పెట్టుకుని బుల్లెట్ బైక్ పై తిరుగూతూ గ్రామంలో రాజకీయ నేతగా, పెద్దమనిషిగా అందరితో సత్సంబంధాలు ఉన్నవ్యక్తి. కానీ ఈపెద్ద మనిషి హైదరాబాద్ లో �
వాళ్లిద్దరు ఐఏఎస్ అధికారులు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి చేసుకోవాలని అనుకున్న వారు.. అందుకు ప్రేమికుల రోజుని ఎంచుకున్నారు. 2019, ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల రోజున IAS అధిక
బెంగళూరు : ఏదన్నా ప్రత్యేక సందర్భం వస్తే హోటల్స్ వ్యాపారులు..బట్టలు..బంగారం వ్యాపారులు కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు పలు ఆఫర్స్ పెడుతుంటారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే (ప్రేమికులు దినోత్సవం) రోజున బెంగళూరులోని ఓ రెస్టారెంట్ యువత�
తన పరిస్థితి రేప్ బాధితురాలిలా తయారైందంటూ మంగళవారం(ఫిబ్రవరి-12,2019) కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ చుేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో బుధవారం(ఫిబ్రవరి-13,2019) స్పందించిన రమేష్ కుమార్..తన కామెంట్లు ఎమ్మెల్యేలను భాధించి ఉంటే క్షమాపణలు చ�
కన్నడ పాలిటిక్స్ లో ఆడియో టేప్ ల కలకలం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆపరేషన్ కమల్ పేరుతో ఇప్పటికే సీఎం కుమారస్వామి విడుదల చేసిన ఆడియో టేప్స్ ఆ రాష్ట్ర శాసనసభను కుదిపేస్తున్న సమయంలో ఇప్పుడు మరో ఆడియో టేప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికార జేడ
కర్ణాటక : అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ కు పెద్ద చిక్కొచ్చి పడిందబ్బా. తన పరిస్థితిని వివరిస్తు ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. 50 కోట్ల రూపాయలతో తనను ప్రలోభపెట్టాలని యత్నించారనే వివాదాస్పద ఆడియో టేప్పై స్పీకర్ రమేశ్ కు
బెంగళూరు : దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ప్రస్తుతం జైలుశిక్షను అనుభవిస్తున్న శశికళ, త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర
కర్ణాటక : రాజకీయాల్లో ఆపరేషన్లు, ఎత్తుకు పై ఎత్తులు కాస్త దారి మళ్ళాయి. ఫిబ్రవరి 08వ తేదీ శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప, జేడీఎస్ ఎమ్మెల్యే కుమారుడితో జరిపిన డీల్కు సంబంధించి ఆడియో విడుదలయ్యాక బీజేపీ సైతం అటువంటి ఎత్తుగడలకు సిద్ధమై