Home » karnataka
Karnataka elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది.
Karnataka elections 2023: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక పర్యటనలో ఉన్నారు. మాజీ సీఎం సిద్ధరామయ్యతో కలిసి ఇవాళ ఆయన బసవ జయంతి వేడుకలో పాల్గొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. పది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో మూడు స్థానాల్లో పార్టీ నేతల కుటుంబ సభ్యులకే టికెట్లు దక్కాయి.
గుడ్డు ముస్లిం నాటు బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్నావాడు. ఇతడికి బుల్లెట్లు కాల్చడం కంటే బాంబులు విసరడం మహా సరదానట. అతడు చేసే నేరాలు కూడా అలాగే ఉంటాయి.గుడ్డు ధనంజయ్ సింగ్, అభయ్ సింగ్, ముఖ్తార్ అన్సారీ సహా అనేక మంది డాన్ల వద్ద పనిచేశాడు.
జగదీష్ షెట్టర్ కుటుంబానికి జనసంఘ్ రోజుల నుంచి బీజేపీ పార్టీతో అనుబంధం ఉంది. బీజేపీలో ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్ గా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన షెట్టర్ కాంగ్రెస్ లో చేరడం బీజేపీకి పెద్ద ఎదు�
ఇందులో 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీకి అథానీ నియోజక వర్గం నుంచి టికెట్ ఇచ్చింది.
గురువారం సాయంత్రం బీజేపీ అభ్యర్థుల రెండవ జాబితాను హైకమాండ్ విడుదల చేసింది. దీంతో వచ్చే నెల 11న పోలింగ్ జరగనుండడంతో ప్రచారంలో స్పీడు పెంచారు. ఇటు బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తుండగా.. అటు కాంగ్రెస్ పార్టీ కోల్పోయిన �
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. 23 మంది అభ్యర్థులతో ఈ జాబితా విడుదలైంది. ఇందులోనూ మాజీ సీఎం జగదీష్ షెట్టర్ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించలేదు.
కర్ణాటకలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలు అన్నీ అభ్యర్థుల జాబితాల విడుదలపై దృష్టి పెట్టాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలతో ఢిల్లీలో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన సమావేశానికి యెడియూరప్పను దూరంగా ఉంచింది.