Home » karnataka
అభ్యర్థులను ప్రకటించడంలో బీజేపీ జాప్యం చేస్తోందని ఆ పార్టీ నేతల్లో అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వార్తలకు బలం చేకూర్చేలా కేఎస్ ఈశ్వరప్ప తీరు ఉంది.
రైతుల కుటుంబంలో అబ్బాయిలను వివాహం చేసుకుంటే అమ్మాయిలకు రూ.2 లక్షలు ఇస్తామని కుమారస్వామి వాగ్ధానం చేశారు.
ప్రధాని సందర్శిస్తున్న టైగర్ రిజర్వ్ చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత భాగం. ఇది మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోట్, నంజన్గూడ తాలూకాలలో ఉంది. వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధాని మోదీ రెండు గంటలపాటు గడిపే అవకాశం ఉంది.
పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు తనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న వ్యాఖ్యలను డీకే ఖండించారు. తమకు ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ ఇతర పార్టీల వారు చేస్తున్న దుష్ప్రచారమని అన్నారు. తామంతా కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద ఉన్నామని, పార్టీ కోసమే ప
కోడి కూర కోసం జరిగిన గొడవ కాస్తా.. తండ్రి కొడుకుని కొట్టి చంపేదాకా వెళ్లింది.
దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు హడలెత్తిస్తున్నాయి. మళ్లీ మాస్క్ తప్పదా? అనేలా ఏడు నెలల తరువాత భారతదేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో పెరుగు ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రేమించినవాడు హత్య కేసులో దోషిగా నిర్దారణ అయి జైలులో శిక్ష అనుభవిస్తున్నా ఆమె ప్రేమ తగ్గలేదు. ప్రేమించినవాడినే పెళ్లి చేసుకోవాలనుకుంది.అందుకోసం కోర్టును ఆశ్రయించింది.నేరస్థుడిని వివాహం చేసుకుందని సమాజం అనుకున్నా ఫరవాలేదు..నేను ప్రేమి�
పశువులను రవాణా చేస్తున్న ఇంద్రీస్ పాషా అనే వ్యాపారి మీద అనుచిత ఆరోపణలు మోపి.. పునీత్ సహా మరికొందరు తీవ్రంగా కొట్టి చంపారు. అనంతరం అతడు, అతని బృందం పరారీ అయ్యారు. వీరి మధ్య హత్యానేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు..
కర్ణాటకలో తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రణాళికలు వేసుకుంటోంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నేతలు ధర్నాలకు దిగుతున్నారు.
రాముడి విగ్రహంపైకి ఎక్కి ఫొటోకి పోజులిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామనామ జపం చేసే బీజేపీకి ఇదేనా రాముడిపై ఉన్న భక్తి, గౌరవం అంటూ విమర్శిస్తున్నారు.