Home » karnataka
వారికి సంబంధించిన లేగేజీలు పొందే విషయంలో గందరగోళం ఏర్పడింది. టర్మినల్లో పర్యవేక్షించి సీఐఎస్ఎఫ్, ఇమ్మిగ్రేషన్ అధికారులు కాసేపటికి ఇది గమనించారు. వెంటనే వారిని ఇంటర్నేషనల్ ఎగ్జిట్ వైపు తరలించారు. అక్కడే వారి లగేజీని పొందేలా చర్యలు �
అండర్బ్రిడ్జిలో నీరు నిలవడం ప్రారంభం కాగానే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. మొదటిది నాది.. ఆపై ఏడెనిమిది వాహనాలతో బంపర్-టు-బంపర్ ప్రమాదాలు వరుసగా జరిగాయి. నీరు వెళ్లిపోవడానికి ఇక్కడ అనుకూలంగా లేదు. ప్రధానమంత్రి ఇక్కడికి వస్తే 10 నిమిషాల్లో ఈ �
నా భార్య ఎప్పుడు నిద్రపోతునే ఉంటుంది? ఇంట్లో ఏపనీ చేయదు, కనీసం వంట కూడా చేయదు అదేమని ప్రశ్నిస్తే తన పుట్టింటివారితో కొట్టిస్తోంది ఇటువంటి పెళ్లాంతో వేగలేకపోతున్నాను సార్ అంటూ ఓ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కలబురగిలో 18వ శతాబ్దపు పండితుడు,సన్యాసి, ప్రఖ్యాత శరణ బసవేశ్వర జాతర రథోత్సవానికి భక్తులు భారీగా పోటెత్తారు. రథోత్సవ ఊరేగింపులో వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
530 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేపట్టిన ఈ విద్యుదీకరణ ప్రాజెక్ట్ విద్యుత్ ట్రాక్షన్పై ఇబ్బందులు లేని రైల్వే ప్రయాణాల్ని అందిస్తుంది. పునరాభివృద్ధి చేయబడిన హోసపేట స్టేషన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది. హంపి
మోదీ వస్తుండగా ఆయన కాన్వాయ్ మీద పూలు చల్లుతూ, ‘మోదీ.. మోదీ.. మోదీ..’ అని నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. రెండు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే మైసూరు ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉంది. అందుకే మైసూరు మీద ప్రత్యేక దృష్టి పెట్�
224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 36 స్థానాలు ఎస్సీ రిజర్వుడు కాగా 15 స్థానాలు ఎస్టీలకు కేటాయించారు. ఇక రాష్ట్రంలో మొత్తం 5.21 కోట్లు ఓటర్లు ఉండగా ఇందులో 2.59 ఓటర్లు మహిళలు. ఇక 16,976 మంది ఓటర్లు వందేళ్లకు పైబడినవారు, 4,699 మంది ఓటర్లు థర్డ్ జెండర్
పనికోసం కార్యాలయంకు వెళ్తే లంచం అడిగిన అధికారులకు ఓ రైతు దిమ్మతిరిగే షాకిచ్చాడు. లంచం రూపంలో డబ్బులు బదులు కార్యాలయంకు ఆవును తొలుకెళ్లారు. రైతుచేసిన పనికి కంగుతిన్న అధికారులు లంచం లేకుండానే పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంకాస్త ఉన్నతాధ�
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. దీని కోసం వారసత్వ రాజకీయాలకు కూడా తలొంచినట్లే కనిపిస్తోంది. సీనియర్ నేతల సేవలను దృష్టిలో ఉంచుకుని వారసత్వ రాజకీయాల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని నేతలు నిర్ణయించారు
ఈ వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రహ్లాద్ జోషి. ఈయనకు ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రజలకు 200 యూన�