Home » karnataka
ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం బసవరాజ బొమ్మై శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం వేతనం పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన సీఎం బసవరాజ బొమ్మై ఈ ప్రకటన చేశారు.
13వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని మోదీ ఈ రోజు విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 16,800 కోట్ల సాయాన్ని అందించనున్నారు. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికిపైగా రైతులకు రూ. 2.25 లక్షల కోట్ల నిధులను కే�
తాజాగా మైసూరు-చెన్నై మధ్య నడిచే వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేశారు. మైసూర్-చెన్నై వందే భారత్ రైలు శనివారం క్రిష్ణరాజపురం-బెంగళూరు మధ్య ప్రయాణిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రెండు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి.
దీని ప్రకారం ఇకపై మహిళలు కూడా రాత్రిపూట ఫ్యాక్టరీల్లో పని చేయొచ్చు. ఈ బిల్లులో అనేక కొత్త నిబంధనల్ని ప్రభుత్వం రూపొందించింది. మహిళల పని విషయంలో అనేక పరిమితులు ఉన్నాయని, దీంతో సాఫ్ట్వేర్ రంగంతోపాటు అనేక పరిశ్రామిక రంగాల నుంచి వచ్చిన ఒత్తి�
సైకిళ్లు, బైకులు, కార్లు చోరీకి గురి అవుతుండడం గురించి మనం తరుచూ వింటుంటాం. అయితే, కర్ణాటకలో దొంగలు ఏకంగా ఓ బస్సును చోరీ చేశారు. కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్ పోర్టేషన్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ)కు చెందిన ఓ బస్సు చోరీ కావడం కలకలం రేపింది.
డి.రూపా మౌడ్గిల్ (ఐపీఎస్), రోహిణి సింధూరి (ఐఏఎస్)లను తమ విధుల నుంచి బదిలీ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ అయ్యాయి. వీరిలో రూప భర్త అయిన మునిష్ మౌడ్గిల్ (ఐఏఎస్)ను ప్రభుత్వ ప్రచార విభాగానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ కూడా ప్రభుత్వ�
ఐపీఎస్ ఎన్.హరీశ్ మృతిపైనా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. జాలహళ్లిలో విలాసవంతమైన ఇల్లు నిర్మించే విషయాన్నీ కూడా ప్రస్తావించారు. ‘‘ఆమెకు ఎవరు మద్దతిస్తున్నారో? ఇటువంటి వారికి ఎందుకు శిక్షలు పడవో అర్థం కావడం లేదు’ అంటూ విమర్శించారు. అయితే తన�
సినీ పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజులు క్రిందట టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న మరణించగా, ఈ రోజు (ఫిబ్రవరి 20) కన్నడ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. శాండిల్ వుడ్ కి సంబంధించిన..
బొమ్మై బడ్జెటును మోసపూరితమైందిగా కాంగ్రెస్ విమర్శించింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. గత బడ్జెట్లో ప్రకటించిన పనుల్లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేశారని సిద్దరామయ్య ఆరోపించారు. సగం పనులు కూడా పూర్తికాక ముందే 3లక�
కర్ణాటక బీజేపీ మంత్రి అశ్వత్థ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఓ సభలో మంత్రి అశ్వత్థ నారాయణ హత్యా రాజకీయాలను ప్రేరేపించేలా ప్రసంగించారు.